స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే ఉన్నత చదువులు దూరమవుతాయి, ఉద్యోగాలూ దక్కవని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అచీవర్స్ డే-2026 నిర్వహించారు. వృత్తి మార్గదర్శన కేంద్రం(సీజీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్య
నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు, హక్కుల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస�
వామ్స్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా మాట్లాడి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబే తెలిపారు.
తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్కామ్ ద్వారా నాలుగు నెలల్లో జర్మనీ భాష నేర్పించి, నైపుణ్యం కలిగిన వా
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ గిరిజన సంక్షేమాధికారి నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పెట్రోలియం కార్�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థినులు ప్రముఖ బహుళ జాతి సంస్థ పెంటగాన్ టెక్నాలజీస్ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంజి
హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో భారతదేశంలోని Infosys, TCS, Wipro వంటి ప్రముఖ ఐటీ సంస్థల్లో 'AI Doomsday” కలవరం మొదలైందని.. ఈ పరిణామాలు దేశ యువత భవిష్యత్తు, ఉద్యోగ భద�
కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సూర్యా టెక్ సొల్యూషన్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్లో 14 మంది ఇంజినీరింగ్ విద్యార్థినులు, అలాగే మరో 14 మంది డిప్లొమా విద్యార్థినులు..
జిల్లా అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడం తో.. సేవ్ టీచర్స్ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగానే శనివారం సేవ్ టీచర్స్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి �
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం యత్నిస్తున్న యువత కోసం హాస్లే హైవ్ రూపొందించిన ఏఐ ప్లాట్ఫామ్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల
గారాబంగా ఎత్తుకుని లాలించే తల్లి.. జోలపాడలేదు. మురిపెంగా గుండెల మీద పడుకోబెట్టుకునే నాన్న.. ఊ కొట్టేలా కథలు చెప్పలేడు. పోనీ అక్కతో ముచ్చట్లాడుదామా అంటే.. తనదీ మౌనభాషే! మాటలు రాని వారి దైన్యం.. ఆ చిన్నారి బాల్
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తం గా మారింది. ఏటూరునాగారం, జాకారం, హన
రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజు�