విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం యత్నిస్తున్న యువత కోసం హాస్లే హైవ్ రూపొందించిన ఏఐ ప్లాట్ఫామ్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల
గారాబంగా ఎత్తుకుని లాలించే తల్లి.. జోలపాడలేదు. మురిపెంగా గుండెల మీద పడుకోబెట్టుకునే నాన్న.. ఊ కొట్టేలా కథలు చెప్పలేడు. పోనీ అక్కతో ముచ్చట్లాడుదామా అంటే.. తనదీ మౌనభాషే! మాటలు రాని వారి దైన్యం.. ఆ చిన్నారి బాల్
గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాటి నిర్వహణ అస్తవ్యస్తం గా మారింది. ఏటూరునాగారం, జాకారం, హన
రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజు�
అంతర్జాతీయ ఎఫ్-1 స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను నిలిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో మున్ముందు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని మెర్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ‘ఉద్యోగ
మహిళా సాధికారత అసాధ్యం అనుకున్న రోజులు పోయి.. సుసాధ్యం చేసే దిశగా మార్పు మొదలైంది. అమ్మాయిలూ బాగా చదువుకుని ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అయినా ఎక్కడో కొంత వెలితి కనిపిస్తున్నది. సరైన అవకాశాలు �
ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.2 లక్షల మంది సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి పాలనలో పాడియావులా వాడుకున్నారే తప్ప, అభివృద్ధిని పట్టించుకోలేదు. పైపై మెరుగులు దిద్ది ఏదో సాధించినట్టు డప్పు కొట్టుకున్నార�
నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జే రాజేశ్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏ వర్గాన్నీ సంతృప్తి పరచడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలుచే
అక్కడ అందానికో రేటు కడతారు. .. వయసుని బట్టి ధర నిర్ణయిస్తారు. యువతులు,మైనర్ బాలికల కుటుంబాల అవసరాలను బట్టి రేటులో తేడా చూపిస్తారు. ఏ దేశపు యువతులకైతే ఎక్కువగా ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆయా ప్రాంతాలకు రవాణా చ�
బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేటకు రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు