ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.2 లక్షల మంది సీజనల్ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి పాలనలో పాడియావులా వాడుకున్నారే తప్ప, అభివృద్ధిని పట్టించుకోలేదు. పైపై మెరుగులు దిద్ది ఏదో సాధించినట్టు డప్పు కొట్టుకున్నార�
నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జే రాజేశ్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏ వర్గాన్నీ సంతృప్తి పరచడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలుచే
అక్కడ అందానికో రేటు కడతారు. .. వయసుని బట్టి ధర నిర్ణయిస్తారు. యువతులు,మైనర్ బాలికల కుటుంబాల అవసరాలను బట్టి రేటులో తేడా చూపిస్తారు. ఏ దేశపు యువతులకైతే ఎక్కువగా ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆయా ప్రాంతాలకు రవాణా చ�
బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేటకు రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
వాళ్లకు ఏం చేతకాదు.. ఏ పనీరాదు.. దివ్యాంగుల విషయంలో చాలామందికి ఉండే అభిప్రాయం! ఆ ఉద్దేశం తప్పని.. అవకాశం కల్పిస్తే, దివ్యాంగులు దివ్యంగా పనిచేస్తారని నిరూపించింది ‘యూత్ ఫర్ జాబ్స్'. లక్షలాది మందిని వైకల్
విదేశాల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తిరుపతిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ
ఎక్సైజ్ శాఖ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగానికి వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్�
ఇంటర్న్షిప్.. చదువుకుంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవడం.. నైపుణ్యాలను ఆర్జించడం. పని ప్రాంతాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని గడించడం. ఇలాంటి ఇంటర్న్షిప్లను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ విద్యార్థులు అగ్ర�
మాయమాటలు చెప్పి మోసం వారిని కాకుండా విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసనమండలికి పంపించాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. భువనగిరి పట్టణంలో ఎల్ఐసీ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులు, ప�