టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ కొనసాగుతోంది. డిజిటల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సిమిలర్వెబ్ ఏడు నెలల్లో రెండో దశ లేఆఫ్స్ ప్రకటించడం కలకలం రేపింది.
వేల మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించబోతున్నామని ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో 2.5 శాతం మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపి�
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందించే యాక్సెంచర్ సంస్థ 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. సవాలుగా మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తక్కువ రెవెన్యూ వృద్ధి వంటి కారణాల వల్ల ఈ నిర�
ఈ ఏడాది మొదలు దేశ, విదేశీ కంపెనీల నుంచి రోజూ వేలల్లో ఉద్యోగ కోతల ప్రకటనల్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులనూ సరైన ఆర్థిక ప్రణాళికతో ఎదుర్కోవచ్చు.
ఆర్థిక మాంద్యం భయంతో ఉద్యోగాల కోతకు దిగుతున్న కంపెనీల జాబితాలో ప్రముఖ వెబ్ హోస్టింగ్ కంపెనీ ‘గోడాడీ’ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పని చేస్తున్న 8 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్�
Zoom Job Cuts: జూమ్ కంపెనీలో 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ప్రకటించారు. అమెరికాలో ఉన్న ఉద్యోగులకు అరగంటలో ఇంపాక్టడ్ మెయిల్ వస్తుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. కొలువులు కోల్పోయిన అమెరికన్ ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్స్ పంపగా ఇతర ప్రాంతాల్లో వేటుకు గురైన వ
టెక్ కంపెనీలకు గడ్డు కాలం నడుస్తోంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దాదాపు 3700 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ బ్రెయిన్లీ తన ఇండియా టీమ్ మొత్తాన్ని ఇంటికి పంపింది.