TGPSC | టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే ఇస్తుందని, ఏ పుస్తకం చదవాలన్నది అభ్యర్థుల ఇష్టమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంచేశారు. ఏ పుస్తకం ప్రామాణికమో చెప్పకూడదని తెలిపారు.
RS Praveen Kumar | తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు (DSC Exam) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సె�
డీఎస్సీ పరీక్షలను పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించినా, ఆందోళనలు చేసినా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని డీఎస్సీ అభ్యర్థులు మరో అస్ర్తాన్ని సంధించారు.
నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
మొన్న తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు.. ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు.
TGSPSC | గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల పెంపు కోసం మార్చి నుంచి వివిధ సందర్భాల్లో తమ నిరస
Dress code | వివిధ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగార్థుల డ్రెస్ కోడ్లో కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తల భాగాన్ని పూర్తిగా కప్పి ఉంచే టోపీలు, దుస్తులను అనుమతించబోమని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిట�
సెలక్షన్ సందర్భంగా కొందరు మోసాలకు పాల్పడ్డారు. 55 కేజీల కంటే తక్కువ బరువున్న వారు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, ష�
పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీస�
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకోసం పౌర పఠన కేంద్రాల(పబ్లిక్ రీడింగ్ రూమ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసి, జిల్లా గ్రంథాల�