జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా ఝార్ఖండ్ ఎన్నికల విధులు ముగించుకొని నగరానికి చేరుకున్న కమిషనర్.. సోమవారం జీహెచ్ఎంసీ విధుల్�
Congress Party | మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అదే సమయంలో జార్ఖండ్లో ఇండియా కూటమి భాగస్వామి జేఎంఎం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ రెండ
జార్ఖండ్లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో ల�
జార్ఖండ్లో గెలిచేది బీజేపీయేనని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం, ఆ పార్టీ నేత చంపయీ సోరెన్ (Champai Soren) అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ-ఎన్డీయేనని స్పష్టం చేశారు.
Polling Percent | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections)తోపాటు కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే.
Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections) ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును
కోటికి మందికి పైగా జనాభా కలిగిన నగరంలో పౌరులకు మౌలిక వసతుల కల్పన, మెరుగైన సేవలందించడంతో బల్దియాదే ముఖ్య భూమిక. అలాంటి కీలకమైన శాఖకు రెగ్యులర్ కమిషనర్గా పట్టుమని రెండేండ్లు ఉండటం లేదు. అలా వచ్చి .. ఇలా వె�
81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో 32 నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో వారు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ 32 నియోజక వర్గాల్లో 26
MS Dhoni | త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador)గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni ) నియమితులయ్యారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆరు నెలలైనా గడవక ముందే దేశంలో ‘మినీ జనరల్ ఎలక్షన్స్'కు నగారా మోగింది. రెండు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలతో పాటు రెండు లోక్సభ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ప్రకటి
Jharkhand Elections : చొరబాటుదార్లు మన నాగరికతను నాశనం చేస్తున్నారని, మన ఆస్తులను ఆక్రమించి, నకిలీ పెండిండ్లతో మన బిడ్డలను మోసం చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. జా