Ghaziabad Woman | ఒక మహిళకు మరో వ్యక్తితో సంబంధంపై ఆమె మాజీ ప్రియుడు అసూయ చెందాడు. ఆ మహిళను హత్య చేసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. అయితే పెనుగులాటలో ఆమె కుమార్తెను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనలో ఆ మహిళ అల్లుడికి కూడా గా�
“మాది ఉద్యో గ తెలంగాణ.. కేంద్రానిది నిరుద్యోగ భారత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 1.48 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజాగా, 81 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇది చూసి ప్రజలు సంతోషపడుతు�
సువిశాల దేశంలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, ప్రజల ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం భావిం�
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్ష్యతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రాభవం
మా ఊళ్లో నా చిన్నతనం నాటి సంగతి ఇది. లచ్చయ్యది మిర్ర పొలం. దాని కిందిపొలం పెంటయ్యది. ఏటి కాలువ కింద పండుతయి ఆ పొలాలు. పోచారం డ్యాం గేట్లు తెరిస్తే ఏటి కాలువ పారుతుంది. ఆ కాలువకు అక్కడక్కడా తూములు ఉండేవి. ఆ తూ�
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య (జడ్పీ చైర్ పర్సన్) తిరిగి గులాబీ కండువా కప్పుకోవడాన్ని టీపీసీసీ అసలు జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకెవరినైనా అర్జెంట్గా పార్టీలో చేర్చుకొని ప్రతీకారం తీర్చుకుంద
కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలను ఎంతో అందంగా చెప్పారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల ఆమె నరనరాన వ్యతిరేకతను నిం
రాజ్యసభ సాక్షిగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. పురోగమిస్తున్న రాష్ట్రంపై అభాండాలు వేశారు. సభలో లేని వారి పేర్లను ప్రస్తావించకూడదనే సభా సంప్రదాయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి కేస�
రైతు బిడ్డ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు కండ్లు మండుతున్నాయని, అందుకే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస�
కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలని ప్రయత్నించినా.. కొంతమంది మాత్రం తాను విఫలం కావాలని కాచుకుని కూచునేవారని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇటీవల కోచింగ్ బాధ్యతలకు దూరమైన రవిశా�
బీజేపీ నేతలది కురచ మనస్తత్వమని, గడిచిన మూడేండ్లుగా తెలంగాణ రైతాంగాన్ని అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్ర