వచ్చి ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు. కాగా జేడీ(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్�
కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఊహాగానాలకు తెరపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు.
HD Kumaraswamy | తమ పార్టీ బీజేపీతో జతకడుతుందని కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, తమ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల క
దేశవ్యాప్తంగా బీజేపీని ఎదగకుండా అడ్డుకోవడమే వామపక్షాల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Elections) కొనసాగుతున్నది. అధికార బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకివ్వడంతో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతున్నది. హస్తం పార్టీ అభ్యర్థులు 117
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ (Congress) ఆధిక్యంలో కొనసాగుతున్న
HD Kumaraswamy: తనను ఇప్పటి వరకు ఎవరూ కాంటాక్ట్ కాలేదని, తనకు డిమాండ్ లేదని, తనదో చిన్న పార్టీ అని కుమారస్వామి అన్నారు. రాబోయే 2-3 గంటల్లో క్లారిటీ వస్తుందని, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్ట�
Karnataka elections | కౌంటింగ్కు ఒక రోజు ముందు జేడీ(ఎస్) కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి తమకు ఆఫర్లు వచ్చాయని తెలిపింది. ఎవరికి మద్దతివ్వాలో అన్నది కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్న�
Karnataka Exit Polls | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న బీజేపీ లేదా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు మెజార్టీ కట్టబెట్టలేదని ఎగ్జిట్ ప
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం (Campaigning) నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ (BJP), మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ (Congress), ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే క�
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎవరి ప్రయత్నలు వారు చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
Kumaraswamy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. చిత్రదుర్గ మాజీ శాసన మండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జ
కన్నడనాట ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల 10న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపె
న్నడనాట ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా ఇతర అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ చదరంగానికి సంబంధించి ఒక చర్చ