భారత ఆర్మీ ట్రక్ ఒకటి అదుపు తప్పి 700 అడుగుల లోయలోకి పడిపోవడంతో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సైనిక కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీ నగర్కు 44 నంబర్ జాతీయ రహదారి గుండా పోతుండగా రాంబన్ జిల్లాల
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు జ వాన్లపై మెరుపుదాడి చేసి, వారి ఆయుధాలను తస్కరించారు. ఈ ఘటన ఆదివారం జగర్గుండా మార్కెట్లో చోటుచేసుకున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గుండా మార్కెట్ల�
నిన్న మొన్నటి వరకు ఆమె పేరు దేశంలో చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ పేరు మహిళలతోపాటు అందరికీ స్ఫూర్తి. వయనాడ్ విపత్తు సమయంలో గంటల వ్యవధిలో వారధి నిర్మించిన జట్టుకు నేతృత్వం వహించారు మేజర్ సీతా షెల్క�
35 మంది కర్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును. ఇది నిజమే. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఉన్న గహ్మర్.. భారత సైన్�
రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన పాక్ ప్రేరేపిత కశ్మీర్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతున్నది. రోజు విడిచి రోజు అన్నట్టుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రతాదళ జవాన్లు తరచుగా ఈ దాడుల్లో అమరులవుతున్నట్ట�
మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో భద్రతా దళాలలపై రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. అప్రమత్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల చర్యలను తిప్పకొట్టారు. మంగళవారం రాత్రి జరిగిన �
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవ�
జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది.
Viral Video | ఇద్దరు జవాన్లు ఒక దివ్యాంగుడిపై తమ ప్రతాపం చూపారు. నీరు అడిగినందుకు అతడ్ని దుర్భాషలాడటంతోపాటు కొట్టారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ