Jammu Kashmir | జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మఋతి చెందారు. శుక్రవారం 56
అగ్నివీరులకు సీఏపీఎఫ్లో, రక్షణ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. కానీ అదే బీజేపీ.. మధ్యప్రదేశ్ పోలీసు ఉద్యోగాల్లో మాజీ సైనికులకు దక్కాల్సిన రిజర్వేషన్�
Shaurya Chakra awards: కేంద్ర ప్రభుత్వం ముగ్గురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను ( Shaurya Chakra awards ) ప్రకటించింది. వారిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి.
Shaurya Chakra awards: కేంద్ర సర్కారు ముగ్గురు జవాన్లకు శౌర్యచక్ర అవార్డులను ( Shaurya Chakra awards ) ప్రకటించింది. వారిలో ఇద్దరికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి.
త్యాగాల కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం దేశం కోసం అమరులైనతెలుగు తేజాలు మన బంధాలతో మనం సంతోషంగా ఉండటం కోసం.. వారు బంధాలకు దూరంగా ఉంటున్నారు.. అనుబంధాన్ని త్యాగం చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో అ�
Encounter | ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోలు మృతి | ఛత్తీస్గఢ్లోని సుక్మా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్లోని కన్హాయిగూడ - గోపాండ్ జిల్లాలో ఇరువర్గాల భీ
అమరావతి: చత్తీస్ఘడ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లు ఉన్నారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఆ ఇద�
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపిన విషయం తెలి�