సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది నవోదయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం లేదు. కేంద్రం జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు జరగడం లేదు. 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ
మండలంలోని వట్టెం నవోదయ జవహార్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గా నూ 9,11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కో సం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్ర శాంతంగా ముగిసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయం గ్రామీణప్రాంత విద్యార్థులకు వరంగా మారుతున్నది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 80 సీట్లు భర్తీ చేయన�
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహంచిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,254 మంది విద్యార్థులకు గానూ 12 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేయగా 1,657 మంది హాజరై పరీక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెల�
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం (2024-25)లో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏ�
కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 20న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబా
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడ
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తూ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది జవహర్ నవోదయ విద్యాలయం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి అప్పట్ల�
2023-2024 విద్యాసంవత్సరంలో పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది.
జవహర్ నవోదయ విద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 29న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చొప్పదండి నవోదయ ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. చొప్పదండి మండల �
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 31తో ముగియ నున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఇప్పటికే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.