ప్రపంచంలోని వివిధ దేశాలు నిర్వహిస్తున్న రోదసి ప్రయోగాల వల్ల దిగువ భూకక్ష్యలో వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జపాన్ శాస్త్రవేత్తలు సులభమైన పరిష్కారాన్ని చూపారు. అదే ‘�
జపాన్ సైంటిస్టులు శీతలీకరణ అవసరం లేకుండా నిల్వ చేయగల సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేశారు. నిజమైన రక్తానికి ప్రత్యామ్నాయంగా పనిచేయగల ఈ రక్తాన్ని (సింథటిక్ బ్లడ్) ‘నారా మెడికల్ యూనివర్సిటీ
అంతరిక్షంలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తున్నది. స్పేస్లో సూర్యరశ్మి సాయంతో కరెంటును తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. స్పేస�
లింబాల్ స్టెమ్ సెల్ డెఫీషియెన్సీ(ఎల్ఎస్సీడీ) సమస్యతో కంటిచూపు కోల్పోయిన వారి కోసం జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. ఎల్ఎస్సీడీ సమస్య ఉన�
ఒకసారి దంతాలు ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. కృత్రిమ దంతాలతోనే నెట్టుకురావాలి. అయితే, ఈ అవసరం లేదని, దంతాలు ఊడిన చోట కొత్త దంతాలు పెరగడం సాధ్యమే అంటున్నారు జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు.
రోజురోజుకూ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో అది సర్వాంతర్యామి అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. తాజాగా జపనీస్ పరిశోధకులు మేఘాల్లో మైక్రోప్�
ఈ భూమి పుట్టినప్పటి నుంచి బిడ్డ జననానికి తల్లి గర్భం మూలంగా ఉన్నది. తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వచ్చింది. భవిష్యత్తులో పురుషుడు, మహిళతో పనిలేకుండా లేబోరేటరీలోనే శిశువులను తయారుచేసే పద్ధతి రానున్�
పగటి కలలకు చెక్ పెట్టే ఎలక్ట్రానిక్ అలారంను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పగటివేళ ఏకాగ్రత కోల్పోయి మనసు ఊహాలోకంలోకి వెళితే ఈ అలారం మోగుతుంది.
అటు నుంచి అంగారకుడిపైకి కూడా అంతరిక్ష ఆవాసానికీ ప్రయత్నాలు గ్రహాంతరయానానికి జపాన్ యత్నాలు బోర్ కొడితే అలా రైలెక్కి చంద్రునిపైకి వెళ్లి రావొచ్చు. కావలసివస్తే ఇంకొంత దూరం రైల్లోనే వెళ్లి అంగారకుడికి �