డ్రైవర్లెస్ వాహనాలపై ఇప్పటికే చాలా కంపెనీలు పరిశోధనలు తీవ్రం చేసిన నేపథ్యంలో జపాన్కు చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేశారు. సాధారణ మనిషిలాగే కారు డ్రైవ్ చేసే రోబోను అభివృద్ధి చేశారు.
Japan: బీచ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం కొట్టుకువెళ్లిన మహిళను జపాన్ నౌకాదళానికి చెందిన కోస్టు గార్డు రక్షించింది. ఫ్రెండ్తో బీచ్కు వెళ్లిన ఓ 20 ఏళ్ల చైనా దేశీయురాలు .. నడుంకు రిబ్బర్ రింగ్ చుట్ట�
జపాన్లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్గా మారింది. యువతులు తమను తామే మనువాడుతున్నారు. సంప్రదాయబద్ధమైన పెండ్లి తంతు వదిలిపెడుతున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్లో వివాహ తంతును అన్ని ర�
STSS | కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడకముందే మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. అది కేవలం 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాజాగా జపాన్లో వెలుగులోకి వచ్చింది.
Narayana | ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రపంచంలో 122 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు.. ఆ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల�
దేశంలో ఈవీఎంలను నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జపాన్, అమెరికాలో ఈవీఎంలను బ్యాన్ చేశారని, చాలా దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు.
New Zealand | న్యూజిలాండ్ ప్రధాని (New Zealand Prime Minister) క్రిస్టోఫర్ లక్సన్ (Christopher Luxon)కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న డిఫెన్స్ ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Danger Bacteria | మనిషి మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ రాజధాని టోక్యోలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ బ్యాక్టీరియాను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) బ్యాక్టీరియా అని అంటారు. ఇది కరోనా కంటే డేంజరస్ �
అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అద్భుతం జరిగింది. అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని గ్రామీణ �
జపాన్లో జనాభా సంక్షోభం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. పెండ్లి చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు యువత ఆసక్తి కనబరచడం లేదు. దీంతో జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది.
భారత్ వేగంగా చెందాలంటే యువత రోజుకు 12 గంటల పని విధానాన్ని అలవర్చుకోవాలని కొటక్ మహేంద్ర అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంపీ నీలేష్ కుమార్ వ్యాఖ్యానించారు.
జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది (Earthquake). సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంప