కొత్త రకమైన క్యూఆర్ కోడ్ను అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు జపాన్కు చెందిన ఇంజినీర్ మసహిరో హరా పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న క్యూర్ కోడ్ను దాదాపు 30 ఏండ్ల క్రితం ఆయనే తయారుచేశా
జపాన్ దేశంలో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ విద్యార్థులకు ఆరు నెలల పాటు జపనీస్ భాషలో శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కమ్) మేనేజర్ షబ్న�
కార్గో షిప్ ప్రమాదం గురించి తెలుసుకున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదుగురు సిబ్బందిని కాపాడారు. వీరిలో నలుగురు చైనా జాతీయులు. ఆరుగురు చైనీయులతో సహా 8 మంద�
Fire accident | ఓ మూడంతస్తుల అపార్టుమెంటులో అర్ధరాత్రి 1.35 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో రాజుకున్న మంటలు తర్వాత రెండో అంతస్తుకు
శృంగారంపై ఆసక్తి లేని మగవారికి ముందస్తు మరణ ముప్పు ఉంటుందని జపాన్లోని యమగాటా విశ్వ విద్యాలయం అధ్యయనం వెల్లడించింది! 6 ఏండ్ల పాటు 40 ఏండ్ల పైబడి వయసున్న 21 వేల మందిపై అధ్యయనం చేశాక పరిశోధకులు ఈ అభిప్రాయానిక
Avni Chaturvedi భారత వైమానిక దళానికి చెందిన లేడీ ఫైటర్ పైలెట్, స్క్వాడ్రన్ లీడర్ అవ్ని చతుర్వేది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. జపాన్లో జరగనున్న వైమానిక దళ యుద్ధ విన్యాసాల్లో ఫైటర్ పైలెట్ అవ్�
విదేశీ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా జపాన్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కమ్) ఆధ్వర్యాన అర్హులైన నర్సింగ్ అభ్యర్థుల ఎంపిక కోసం రెండో పైలట్ బ్యాచ్ శిక్షణ కోసం దరఖాస్తులు కో
షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కిన పఠాన్ మూవీని విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాలో బేషరం రంగ్ సాంగ్పై పలు సంఘాలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న�
తెలంగాణ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం), జపాన్ ప్రభుత్
మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంత
RT-PCR test కరోనా అలజడి మళ్లీ మొదలైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయి
వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్ జపాన్.. తెలంగాణలో ఓ ప్లాంట్ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్లోని వ్యాపీలో ఓ యూనిట్ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్ల�
చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోన�