Mehbooba Mufti | మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు.
అమర్నాథ్ యాత్ర మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్రకు 3.5 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. జమ్ము-కశ్మీర్ భగవతి నగర్ క్యాంప్ నుంచి ఈ యాత్రను లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం
Ranjeet Kour | జమ్ముకశ్మీర్లోని జమ్ము జిల్లాకు చెందిన రంజీత్ కౌర్ అనే మహిళ.. సమాజం వేసిన అడ్డుకట్టలు తెంచుకుంది. అంతంత మాత్రం సంపాదనతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న తన భర్తకు సంపాదనలో చేదోడువాదోడుగా ఉండాలన
Rajouri terror attack | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లా డాంగ్రీ గ్రామంలో ఈ నెల 1న ఉగ్రవాదులు.. పౌరులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో
Terrorist snatches weapon | జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా రాజ్పొర ఏరియాలో ఉగ్రవాదులు బరితెగించారు. రాజ్పొరాలో విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది నుంచి
Arms and Ammunition | జమ్ముకశ్మీర్లో ఇవాళ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్లో భారీగా మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైంది. ఉత్తర కశ్మీర్లోని
Farooq Abdullah | ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ ప్రక్రియలో భారత్ సైన్యం, కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవడం తగదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్
శ్రీనగర్, మే 24: జమ్ముకశ్మీర్లో షేక్ అబ్దుల్లా పేరుతో అందజేసే పోలీస్ మెడల్ను ప్రభుత్వం రద్దుచేసింది. 1947లో పాకిస్థానీ సైన్యం దన్నుతో అక్కడి గిరిజనులు జమ్ముకశ్మీర్పై దాడిచేయగా షేక్ అబ్దుల్లా నేతృత్