Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్ (Gulmarg)లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
జమ్ముకశ్మీర్లోని (Jammu And Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు (Army Soldiers) వీరమరణం పొందారు. కుల్గాంలోని (Kulgam) హలాన్ (Halan forest area) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన�
PM Modi | అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ ఎంతకైనా తెగిస్తాడని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు అ�
కుల్గామ్ (Kulgam) జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల జావేద్ అహ్మద్ వానీ (Javed Ahmad Wani) ఇండియన్ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా లడఖ్లోని (Ladakh) లేహ్లో విధులు నిర్వహిస్తున్నారు.
మణిపూర్లో రగులుకున్న జాతుల చిచ్చు ఇప్పుడు జమ్ముకశ్మీర్కు పాకే పరిస్థితి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో రెండు తెగల మధ్య రాజుకున్న జ్వాల అమాయకులను దహించి వేస్తున్నది.
బంగారం, వెండి, రాగి, లిథియం, బెరీలియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులు ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉండేవి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్తగా నిబంధనలను సవరించింది.
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పూంచ్లో (Poonch) భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు (Terrorists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్నాగ్లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) �
Terrorists Eliminated | జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. వెంటనే స్పందించిన బలగాలు ఉగ్రవాదుల ప్రయత్నాలను విఫలం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసుల కలిసి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
woman marries over 12 men | ఒక మహిళ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని పలువురిని మోసగించింది. పెళ్లి సందర్భంగా ఇచ్చిన డబ్బు, బంగారంతో వరుడి ఇంటి నుంచి పారిపోతుంది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లాడుతుంది. ఇలా 12కు పైగా పెళ్లిళ్లు చేసుక
అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతి శాంతి భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తూ అక్కడి పోలీసులకు సవాల్గా మారింది. ఆ తుపాకీ సంస్కృతి ఇప్పుడు క్రమంగా భారత్లోకి పాకుతున్నది. దేశంలో అత్యధికంగా లైసెన్స్�