IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్(6-70) విజృంభణతో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది.
IND vs ENG : ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మళ్లీ పట్టుబిగించే స్థితిలో నిలిచింది. టీ సెషన్ తర్వాత మహ్మద్ సిరాజ్ (6-74) నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన స్పీడ్స్టర్ మొత్తంగా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ �
IND vs ENG : టీ సెషన్ తర్వాత ఆకాశ్ దీప్ భారత్కు బ్రేకిచ్చాడు. రెండో కొత్త బంతితో మ్యాజిక్ చేసిన ఆకాశ్ క్రీజులో పాతుకుపోయిన హ్యారీ బ్రూక్ (158)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఆరో వికెట్కు 303 పరగులు రికార్డు భాగస్వామ్యానిక�
IND vs ENG : ఎడ్జ్బాస్టన్ టెస్టులో సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకుంది. భారత పేసర్లను ఎదుర్కోలేక స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరినా కుర్రాళ్లు మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచారు. పిచ్ బ్యాటిం�
Headingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్కు క్�
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టులో ఎదురీదుతోంది. ఆతిథ్య జట్టును 358 పరుగులకే ఆలౌట్ చేసిన లంకేయులు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు 53 ఓవర్లలో 182/5 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ల�
Jamie Smith : ఇంగ్లండ్ యువకెరటం జేమీ స్మిత్ (Jamie Smith) చరిత్ర సృష్టించాడు. తొలి సిరీస్లోనే వెస్టిండీస్పై సంప్రదాయ క్రికెట్ షాట్లతో ఆకట్టుకున్న స్మిత్ నాలుగో మ్యాచ్లోనే శతక గర్జన చేశాడు.
ENG vs WI : సొంతగడ్డపై చెలరేగి ఆడుతున్న ఇంగ్లండ్(England) టెస్టు సిరీస్లో వెస్టిండీస్(West Indies)ను వైట్వాష్ చేసింది. ఆఖరిదైన ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారీ విజయంతో 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ENG vs WI : ఎడ్జ్ బాస్టన్లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆలౌటయ్యింది. తొలి ఇన్నింగ్స్లో నలుగురు అర్ధ శతకాలతో చెలరేగగా స్వల్ప ఆధిక్యం సాధించింది. మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడిన యువకెరటం �
ENG vs WI : ట్రెంట్ బ్రిడ్జ్లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ (England) పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్లోనూ నాలుగొందలు కొట్టి వెస్టిండీస్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ENG vs WI : సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు జోరు చూపిస్తున్నారు. ట్రెంట్ బ్రిడ్జి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ బెన్ డకెట్ (71) మెరుపు అర్ధ శతకం కొట్టగా.. ఓలీ పోప్(121) సెంచరీ�