Case filed on BJP MLA | బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పదంగా ప్రవర్తించారు. మసీదు లోపల అభ్యంతరకరమైన పోస్టర్ను అంటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ �
Jama Masjid | ఉత్తర్ ప్రదేశ్లోని సంభల్ (Sambhal)లో గల మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు (Shahi Jama Masjid)కు పెయింటింగ్ (Whitewashing) పనులు ప్రారంభమయ్యాయి.
భారత క్రికెట్ జట్టు (Team India) 12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా (Champions Trophy) నిలిచింది. దీంతో �
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (Ramadan) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుప
Delhis Jama Masjid :దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు చాలా ఫేమస్. అయితే ఆ మసీదులోకి మహిళల ఎంట్రీపై నిషేధం విధించారు. అమ్మాయిలు సింగిల్గా కానీ, గ్రూపులుగా కానీ మసీదులోకి రావొద్దు అని గేట్ల వద్ద నోటీసులు అతి�
న్యూఢిల్లీ: ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామా మసీదులో ఇవాళ భారీ ప్రదర్శన చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు మసీదు వద్ద ఆందోళన నిర్వహించారు. ఢిల్లీతో పాట
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్య�
దేశ రాజధాని నగరంలో ఉన్న పురాతన జామా మసీదు మరమ్మతు కోసం షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయం కోరారు. జామా మసీదు మరమ్మతు చేపట్టడానికి భారత పురావస్తు సర్వేను ఆదేశించాలని �