భారత్లోని ఎర్రకోట సమీపంలో జరిగిన దాడిలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్యవేక్షణ బృందం వెల్లడించింది. ఈ మేరకు ఆ బృందం తన 37వ �
UN Report | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద స�
Jammu and Kashmir : జమ్మూలోని ఉధంపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్, ఉధంపూర్ జిల్లా, బంసంత్ఘర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Masood Azhar: జైషే సంస్థలో వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు ఉన్నారని, వాళ్లు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజార్ చెప్పాడు. తాజాగా రిలీజైన ఆడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార�
Masood Azhar : ఇండియాపై దాడి చేసేందుకు ఒకరిద్దరు కాదు.. వందలు కాదు.. వేల మంది మానవబాంబర్లు సిద్ధంగా ఉన్నారని పాకిస్తాన్ లోని ప్రమాదకర తీవ్రవాది మసూద్ అజార్ అన్నాడు.
ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Delhi Blast | ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడులో పాల్గొన్న వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తును ముమ్మరం చేశాయి. నుహ్ సహా ఫరీదాబాద్లో పలువురు వైద్యుల�
భారత్, అఫ్ఘానిస్థాన్తో రెండు వైపులా యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో ఇటీవల కారు పేలుడు సంభవించి 13 మంది మరణించడం, పాక్
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో 200 బాంబులను(ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథ
Delhi Blast | ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం కారు పేలుడు సంభవించడానికి కొన్ని గంటల ముందు పోలీసులు ఛేదించిన ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ వెనుక కీలక పాత్రధారిగా జమ్ము కశ్మీరులోని షోపియాన్కు
ఫరీదాబాద్లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భారతదేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ప్రతీక లాంటి ఎర్రకోట నెత్తుటితో తడిసింది. దేశానికి గుండెకాయ లాంటి రాజధాని నగరం ఉగ్రదాడితో వణికిపోయింది. ఢిల్లీలోని హైసెక్యూరిటీ జోన్లో సోమవారం జరిగిన కారు�
Doctor | దేశంలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar Terror Module)ను పోలీసు బృందాలు చేధించిన విషయం తెలిసిందే. పలు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు.