ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Delhi Blast | ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడులో పాల్గొన్న వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తును ముమ్మరం చేశాయి. నుహ్ సహా ఫరీదాబాద్లో పలువురు వైద్యుల�
భారత్, అఫ్ఘానిస్థాన్తో రెండు వైపులా యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో ఇటీవల కారు పేలుడు సంభవించి 13 మంది మరణించడం, పాక్
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో 200 బాంబులను(ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథ
Delhi Blast | ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం కారు పేలుడు సంభవించడానికి కొన్ని గంటల ముందు పోలీసులు ఛేదించిన ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ వెనుక కీలక పాత్రధారిగా జమ్ము కశ్మీరులోని షోపియాన్కు
ఫరీదాబాద్లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భారతదేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ప్రతీక లాంటి ఎర్రకోట నెత్తుటితో తడిసింది. దేశానికి గుండెకాయ లాంటి రాజధాని నగరం ఉగ్రదాడితో వణికిపోయింది. ఢిల్లీలోని హైసెక్యూరిటీ జోన్లో సోమవారం జరిగిన కారు�
Doctor | దేశంలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar Terror Module)ను పోలీసు బృందాలు చేధించిన విషయం తెలిసిందే. పలు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు.
online jihadi course | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపింది. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ను తయారుచేస్తున్నది.
Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
నిషిద్ధ ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్(జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ను పాకిస్థాన్ మళ్లీ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి రంగంలోకి దింపింది. ఇటీవల పాక్లోని ఓ మసీదులో వినిపించిన ఆడియో టేప�