Masood Azhar : నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో తలదాచుకున్నాడు. పీఓకేలోని గిల్జిత్ బల్టిస్థాన్ అనే ప్రాంతంలో అతడి కదలికల్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
నిషిద్ధ ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్(జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ను పాకిస్థాన్ మళ్లీ భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి రంగంలోకి దింపింది. ఇటీవల పాక్లోని ఓ మసీదులో వినిపించిన ఆడియో టేప�
Masood Azhar: పాకిస్థాన్ పీఎంవో ప్రకటన ప్రకారం.. ఉగ్రవాది మసూద్ అజార్కు 14 కోట్ల నష్టపరిహారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది మృతిచెందిన విషయం
పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ అంగీకరించాడు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో మొత్తం 9 టెర్రర్ కేంద్రాలను ఇండియా టార్గెట్ చేసింది. ఆ 9 కేంద్రాలనే ఎందుకు టార్గెట్ చేసిందన్న దానిపై ఓ ప్రత్యేక రిపోర్టును అందిస్తున్నాం. ఉగ్రదాడికి ప్లాన్లు వేయడం, చొర�
Bomb Threat | రాజస్థాన్ హనుమాన్గఢ్ రైల్వేస్టేషన్లో ఓ లేఖ దొరికింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇందులో ఉజ్జయిని మహాకాల్ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలను పేల్చివేస్తామని బెదిరించారు. ల�
Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాని (Ayodhya Ram Mandir)కి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ధ ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి.
Ram Mandhir | ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. ఉగ్రవాద సంస్థల నుంచి వరుసగా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో మూడు రోజుల క్రితం ఆర్మీ ట్రక్పై జరిగిన ఉగ్రదాడిపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు దాడికి వినియోగించిన 30కి పైగా 7.62 ఎంఎం స్టీల్ కోర్ తూటాలను ఘటనాస్థలిలో అధిక
Encounter | జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. శుక్రవారం ఉదయం షోపియాన్లో
Baramulla | జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. బారాముల్లా (Baramulla) జిల్లా సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా బ