మధ్యప్రదేశ్ నుంచి మీ నాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని కాంగ్రెస్ బుధవారం ఎన్నికల కమిషన్ దృష్టికి తీ సుకువెళ్లింది. ఆ నిర్ణయం అభ్యంతరకరమైదని, వెంటనే రద్దు చే యాలని కోరింది.
Jairam Ramesh | ఎన్డీయే (NDA) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ పన్నెండేళ్లు ప్రభుత్వానికి ప్రధాని మోదీ (PM Modi) యే నేతృత్వం వహించారు. దాంతో దేశంలో వరుసగా పన్నెండేళ్లు ప్రధానిగా కొనసాగిన ఏకైక నేతగా ఆయన రికార్డు సృ�
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలో అదానీ గ్రూపునకు చెందిన బొగ్గు తవ్వకం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సున్నితమైన అటవీ భూములకు ముప్పు కలిగిస్త�
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను చేర్చుకోవడంపై అధికార బీజేపీపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ ఫిరాయింపుదారులను చేర్చుకోవడానికి, వారి రాజకీయ స్థానాలను ప్�
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని విపక్ష పార్టీలు శుక్రవారం రాజ్యసభలో నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్పై 27 మంది కాంగ్రెస్ ఎంపీలు సహా 73 మంది ఎంపీలు సంతకం చేశారు.
Jairam Ramesh | కేంద్ర ప్రభత్వం ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)’ స్థానంలో కొత్త చట్టం తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) ఇవాళ మరోసారి మండిపడింది. తాము తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక పరివర్తనాత్మక చట్టమని, �
మహాత్మాగాంధీ గ్రా మీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘నరేగా బచావో సంగ్రామ్' కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది.
Jairam Ramesh | కేంద్రం (Union Govt) 30 కోట్ల మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారుల (Policy holders) సేవింగ్స్ను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ పార్టీ (Congress party) తీవ్ర ఆరోపణలు చేసింది.
దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరం�
జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేట్ల కోతను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇది పాక్షిక కోత మాత్రమేనని, దీన్ని జీఎస్టీ 1.5గా అభివర్ణించింది. పూర్తి స్థాయి జీఎస్టీ 2.0 కోసం నిరీక్షణ కొనసాగుతోందని కాంగ్రెస�
Jairam Ramesh | దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.
Jairam Ramesh | కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు (NDA government) తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ జైరామ్ రమేశ్ (Jairam Ramesh) మరోసారి మండిపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ (External Affairs Ministry) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశార�
Census | జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేలవంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జనాభా లెక్కల్లో కుల గణణ చేర్చడంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించింది. ఇది ప్రభుత్వం �