జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల అర్బన్, డిసెంబర్ 23: అభివృద్ధి పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్
ధర్మపురి, డిసెంబర్ 14: ధర్మపురిలో మంగళవారం పట్టపగలు 23 ఏళ్ల యువతి కిడ్నాప్నకు యత్నించిన ఘటన కలకలం రేపింది. దుండగులు ఓ కారులో నేరుగా యువతి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కారులో బలవంతగా �
జగిత్యాల కలెక్టరేట్, డిసెంబర్ 9: కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, దీనిపై ప్రజల సందేహాలను వైద్యాధికారులు, సిబ్బంది నివృత్తి చేయాలని కలెక్టర్ జి.రవి ఆదేశించారు. కొవిడ్ టీకా ప్రక్రియపై వైద్యాధికారు
పండించిన ప్రతి గింజా కొంటాం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జగిత్యాల టౌన్/రాయికల్, నవంబర్ 2: అన్నదాతల ఆర్థికాభ్యున్నతికి కృషి చేస్తామని జగిత్యాల ఎ�
జగిత్యాల : జగిత్యాల మండలం చల్గల్ మ్యాంగో మార్కెట్లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో నిర్మించనున్నషెడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి భూమి పూజ నిర్వహ
గొల్లపల్లి : గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ (పీడీ) గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట మంగళవారం ఉదయం ప్రియురాలు ఆందోళనకు దిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ (పీడీ) గ్రామానికి చెందిన తిరుమల్రావ
వెల్గటూర్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై మంగళవారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంబంపల్లికి చెందిన శేరి సుదర్శన్(33), శేరి రాజేందర్(3
కోరుట్ల : కోరుట్లలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన ప్రకాశం రోడ్డు, ఝూన్సీరోడ్డు, బిలాల్పురా, ఆదర్శనగర్, ముత్యాల వాడ కాలనీల్లో వరద నీరు పొంగిపొర్లి అంతర్గత రహదారులు జలమయమయ�
మేడిపల్లి : మండలంలోని కట్లకుంట గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుధీర్రావు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట లక్ష్మీపతి (50)ని ఒక వ్యక్తి అవమానించాడని మనస్త�
సారంగాపూర్ : పల్లెల ప్రగతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని రంగపేటలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవ�
కోరుట్ల : మండలంలోని అయిలాపూర్ గ్రామంలో మద్యం షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని హర్షిస్తూ గౌడ కులస్తులు శనివారం సీఎం కేసీఆర్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే క�
వెల్గటూర్ : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల పునరుద్ధరణ జరిగి, చేపల ఉత్పత్తి పెరిగి రాష్ట్రం ఫిష్ హబ్గా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోన