మెట్పల్లి రూరల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలను తొప్పికొట్టాలని ఎమ్మెల్సీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని
కోరుట్ల : తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. గురువారం వారు పట్టణంలోని కల్లూ
జగిత్యాల రూరల్ : హరితహారంలో భాగంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమస్యలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటానని జగిత్యాల కలెక్టర్ రవి హెచ్చరించారు. మంగళవారం ఆయన జగి
నమస్తే తెలంగాణ, జగిత్యాల/ జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 6: దేశచరిత్రలో ఎక్కడాలేని విధంగా జగిత్యాల వైద్య కళాశాల ఏర్పడిన తొలిరోజు నుంచే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర మెడికల్ ఎడ
అందుబాటులో ఉండి సేవ చేస్తాప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీకి ఓటేయండిటీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కందుగుల, వావిలాలలో ‘ధూంధాం’హాజరైన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, సాంస్కృతిక సారథి చై
ఫిర్యాదు చేసిన వర్సిటీ అధికారులువిద్యార్థుల ఫోన్ల నుంచి వాట్సాప్ గ్రూపుల తొలగింపుకమాన్చౌరస్తా, ఆగస్టు 21: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ అధికారులు పోలీసులకు అప�
అట్లాంటి పార్టీలో ఈటల ఎట్ల చేరిండు..? ఆయననెందుకు పాపం అనాలె..?జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజంజమ్మికుంట, ఆగస్టు 10: ‘పువ్వు గుర్తుకు దళితులంటే పడదు. మానభంగాలు చేస్తరు. దాడులు.. మర్దర్లు చేస్తరు. ఒక్క మ�
జగిత్యాలరూరల్, ఆగస్టు 6: జగిత్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే కొత్త నాటకానికి తెరతీశా
మెట్పల్లి టౌన్, ఆగస్టు 2: పర్యావరణ హితమే ప్రధానంగా లక్ష్యం గా మెట్పల్లి పాలకవర్గం, ప్రజలు ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కాలనీల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పాటు ప్రభుత్వ, ప్�
జగిత్యాల విద్యానగర్, ఆగస్టు 2: మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ మున్సిపల్ మార్కెట్లో చేపల మార్కెట్ అభివ
ఉమ్మడి జిల్లాలో అర్హుల జాబితా రెడీ కొత్త పింఛన్దారుల సంఖ్య : 70,395 త్వరలోనే అమలుకు కసరత్తు సీఎం ప్రకటనతో హర్షాతిరేకాలు జగిత్యాల, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, రైతులు జగిత్యాల రూరల్, ఆగస్టు 2: రైతులకు రూ. 50వేలు వరకు రుణమాఫీ చేయాలని మంత్రివ ర్గం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై రైతులు, �
మెట్పల్లి, ఆగస్టు 2: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ అయిన రేషన్ డీలర్ల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెట్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిల�
ప్రజలు అన్నీ గమనిస్తున్నరువచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదుబండి సంజయ్కు మతిభ్రమించిందిఎవరు అడ్డుకున్నా దళిత బంధు ఆగదుచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఇల్లందకుంట, ఆగస్టు 1: బీజేపీ ఆటలు ఇక సాగవని, అబద్
అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంవర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్మడిపల్లి, అంకుషాపూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశంజమ్మికుంట, ఆగస్టు 1: తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర