జగిత్యాల అర్బన్ : ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం ప్రత్యేక నిధులు రూ.3కోట్లతో గొల్లపల్లి రోడ్డు, మోతె
జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్ సారంగాపూర్: గ్రామాల్లో చేపడుతున్న వానకాలం పంటల లెక్కలు పక్కగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని బట్టపల్లి, ల
ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం భక్తుల సందడి కనిపించింది. భాద్రపద పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించార
కథలాపూర్: మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన గండి మల్లయ్య(54) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ కిష్టయ్య ఆదివారం తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…
మెట్పల్లిలో ప్రశాంతంగా గణేశుడికి వీడ్కోలు మెట్పల్లి : గణపతి బొప్పా మోరియా.. అంటూ బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం పట్టణంలో మధ్యాహ్నం ప్రారంభమైన వినాయకుడి ప్రతిమల నిమజ్జనోత్సవ కా�
ధర్మపురి : రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఆయన ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 70 మం
మల్లాపూర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్లో జరిగి�
మల్లాపూర్: మొగిలిపేట గ్రామ శివారులోని గోదావరి నదిలో మండలంలోని కుస్తాపూర్ గ్రామానికి చెందిన మంద రాములు (55) అనే వ్యక్తి శనివారం గల్లంతైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మొగిలిపేటకు చెందిన సమీప బంధువు చనిపో�
జగిత్యాల కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాను వేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశి�
తొమ్మిది నెలలుగా కోమాలో గల్ఫ్ దవాఖానలో వలస కార్మికుడు అండగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 17: బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యం పాలై దవాఖానలో చేరి క�
జగిత్యాల కలెక్టరేట్: జిల్లాలో చేపట్టిన కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రతిరోజూ ప్రతి సెంటర్లో వంద మందికి టీకాలు వేయాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం గొల్లపల్లి : గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట నుంచి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజీ నిర్మాణానికి రూ.1.44కోట్లు, రోడ్డుకిరువైపులా వెడల్పు పనుల నిమిత్తం రూ.2కోట్లు మొత
జగిత్యాల రూరల్ : కొవిడ్ కట్టడికి టీకాయే శ్రీరామరక్ష అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కే�