ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానున్నట్టు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు.గ్యాంగ్ స్టర్ డ్రామా�
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావ్ హైదరీ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల�
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలందరు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఆనందయ్య చాలా మంది జీవితాలలో వెలుగు నింపారు. ఆయుర్వేదం పద్దతలు ద్వారా మందుని తయారు చేసి చాలా మందికి కరోనా నయం చేశారు.�