కొవిడ్ బాధితులకు బెడ్లూ ఉన్నాయి వదంతులను ప్రజలు నమ్మొద్దు కరోనాపై అవగాహన, అప్రమత్తత అవసరం త్వరలో రోజుకు 10 లక్షల టెస్టులు చేసే యంత్రం అందుబాటులోకి రాష్ట్రంలోని దవాఖానలన్నీ ప్రభుత్వాధీనంలోనే వైద్యారోగ
పదవులపై ఆశ లేకపోతే పోటీ ఎందుకు?ఆయన గెలిస్తే అభివృద్ధి ఆగిపోతదిఅభివృద్ధి చేసే టీఆర్ఎస్కే ఓటేయండిఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి హాలియా, ఏప్రిల్ 15: ‘కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి మూడున్నర �
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�
సాగర్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండని తెలిసి వారం రోజులుగా కాంగ్రెసోళ్లకు వణుకు పుట్టింది. కేసీఆర్ రావొద్దని కుట్రలు చేసిండ్రు. కోర్టుల్లో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుచేసిండ్రు. కేసీఆ
టీఆర్ఎస్ గెలిస్తేనే వెలుగులు సాగర్ ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి హాలియా, ఏప్రిల్ 10: ‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడమంటే రాష్ట్రంలో కరువును ఆహ్వానించడమే. కాం గ్రెస్కు �
మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నిడమనూరు, ఏప్రిల్ 8 : సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్ ఎజెండా అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ అభ�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతుల బలోపేతమే సీఎం కేసీఆర్ లక్ష్యం: విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వ్యవస�
ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారుఅందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారుజానా ఏడుసార్లు గెలువడమే శాపమైందిసాగర్లో నోముల భగత్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఏప్�
నాలుగు సెట్ల పత్రాలు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు నామినేషన్లు సమర్పించిన కుందూరు జానారెడ్డి, రవికుమార్ మొత్తం 78 మంది అభ్యర్
నల్లగొండ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు ఏ అంశం లేకనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని రాష్ట్ర విద్యుద్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్�