Shipwreck | శరణార్థుల నౌక దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో (Italian coast) ముగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది శరణార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల 57కిలోల విభాగంలో హుస్సామ్ 4-1 తేడాతో మిచెల�
సర్కస్ ట్రైనర్పై పులి దాడి చేయడంతో అక్కడున్న వారంతా హడలిపోయిన ఘటన ఇటలీలోని మరీనా ఒర్ఫై సర్కస్లో వెలుగుచూసింది. లీస్ ప్రావిన్స్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడ�
hyderabad | ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన ఓ హైదరాబాదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ
Viral Video | ఇటలీలోని ఓ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరగానే దాని చక్రం ఊడి కిందపడిపోయింది. చక్రం లేకుండానే వేల కిలోమీటర్లు ప్రయాణించిన విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుక
Italy PM Giorgia Meloni:ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. నేషనలిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని.. ఆదివారం జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించా�
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు.
అందమైన ఆభరణాలకు కాలదోషం ఉండదు. తరాలు మారినా ఆదరణ తగ్గదు. కాబట్టే, పాతవే అయినా కొత్త హంగులతో మగువల మనసులు దోచేస్తున్నాయి.. బల్గారీ నగలు. గ్రీస్, ఇటలీ డిజైన్లతో ప్రాణంపోసుకునే ఈ సొమ్ములు ఆధునిక యువతులను భలే�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాతృ వియోగం జరిగింది. ఆమె తల్లి పవోలా మైనో ఇటలీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆగస్టు 27న ఆమె తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ సీనియ
స్పెయిన్ : ప్రపంచంలోనే తొలిసారిగా ఆశ్చర్యకరమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్తోపాటు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఏకకాలంలో మంకీపాక్స్,
80కి పడిపోయిన రూపాయి మారకం విలువ సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్ ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ):ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస�