కరోనా టీకా| కరోనా టీకా కోసం ఓ మహిళల దవాఖానకు వెళ్లింది. హాస్పిటల్ సిబ్బంది ఆమెకు బుడ్డీలోని మొత్తం వ్యాక్సిన్ను ఒకే సారి ఇచ్చేశారు. అనంతరం తేరుకుని ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.
రోమ్: భారత్ నుంచి ఇటలీకి చేరిన విమాన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 213 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో కూడిన విమానం బుధవారం రాత్రి ఇటలీ రాజధాని రోమ్లో ల్యాండ
నెదర్లాండ్స్| భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రెండు రోజులక్రితం సింగపూర్, న్యూజిలాండ్
‘మనం’ అనంతరం హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలోని మిలన్లో జరుగుతోంది. నాగచైతన్య, రాశీఖన్నాలపై ప్రేమ సన్నివేశాల�
బెర్లిన్, మార్చి 15: ఆక్స్ఫర్డ్ టీకాపై ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నా�