లండన్: అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన పోరులో ఒత్తిడిని జయించిన ఇటలీ యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్ ఫైనల్ చేరింది. వెంబ్లే స్టేడియంలో జరిగిన సెమీస్లో షూటౌట్ ద్వారా 4-2 తేడాతో స్పెయిన్ను ఇటలీ చిత్తుచేసింద�
యూరో కప్| మాజీ చాంపియన్ ఇటలీ ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. లండన్లోని వెంబ్లే స్టేడియంలో మరో మాజీ చాంపియన్ స్పెయిన్ను ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్కాచ్లో 4-2 త
రోమ్ : కరోనా వైరస్ నుంచి దేశం యావత్తూ లో రిస్క్ జోన్గా మారడంతో ఇటాలియన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఇటలీ ప్రజలు సోమవారం నుంచి మాస్క్లు లేకుండా బయటకు రాగలిగిన పరిస్థితి నెలకొంది. ఏడాదిన్నర�
ఈ ఏడాది క్రాక్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ప్రస్తుతం మాంచి జోరు మీదున్నాడు. తాజగా ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడి” చేస్తున్నాడు. రవిత�
లండన్: మీలాంటి చిన్న గ్రూపులు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయి అంటూ ప్రస్తుతం బ్రిటన్లో సమావేశమైన జీ7 దేశాలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది. దేశాలు చిన్నవైనా, పెద్దవైనా.. బలమైన
Small sculpture: శిల్పం చిన్నదే అయినా భారీ ధరకు అమ్ముడుపోయింది. ఆ శిల్పాన్ని వేలం వేయగా.. 15 వేల యూరోలు ( మన కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలు) పలికింది.
కరోనా టీకా| కరోనా టీకా కోసం ఓ మహిళల దవాఖానకు వెళ్లింది. హాస్పిటల్ సిబ్బంది ఆమెకు బుడ్డీలోని మొత్తం వ్యాక్సిన్ను ఒకే సారి ఇచ్చేశారు. అనంతరం తేరుకుని ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు.
రోమ్: భారత్ నుంచి ఇటలీకి చేరిన విమాన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 213 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో కూడిన విమానం బుధవారం రాత్రి ఇటలీ రాజధాని రోమ్లో ల్యాండ
నెదర్లాండ్స్| భారత్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రెండు రోజులక్రితం సింగపూర్, న్యూజిలాండ్
‘మనం’ అనంతరం హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలోని మిలన్లో జరుగుతోంది. నాగచైతన్య, రాశీఖన్నాలపై ప్రేమ సన్నివేశాల�