భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన తర్వాత మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కనపడుతోంది. ఐటీ సేవలు, విదేశాల్లో ఉండి పనిచేసే టెకీలు, ఔట్సోర్సు ద్వారా స�
భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.177 కోట్ల నికర లాభాన్ని గడించింది.
తాజా నియామకాల ప్రణాళికను తగ్గించాలన్న యోచన ఇప్పటివరకూ లేదని, అయితే ఐటీ సేవల డిమాండ్కు తగ్గట్టుగా తమ హైరింగ్ ఉంటుందని సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్
యూఎస్, యూరప్ల్లో ఐటీ సర్వీసులకు డిమాండ్ మందకొడిగా ఉన్నందున, దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో మెరుపులేవీ ఉండవని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పైగా పశ్చిమ దేశాల్ల�
భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్ర�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధ�
అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ సంక్షోభం సెగ.. భారతీయ ఐటీ రంగానికి తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధి తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి.
ఎనిమిదేండ్లలో రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు. ఫలితంగా 22.5 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ఘనత ఇది. ఇది కూడా టీఎస్-ఐపాస్ కింద వచ్చిన పెట్టుబడులను, ఐటీ,
రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.110.3 కోట్ల నికర లాభాన్ని గడించింది.