హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి.
డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబాద్లోని ఆరు సంస్థల్లో, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు.
దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి బిల్డర్లలో ఒకటైన డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూపు పై ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆ సంస్థకు చెందిన పలు ప్రాంతాల్లో
హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కేపీహెచ్బీలోని ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు.
శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు విసృ్తత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రద�
గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో శన�
హైదరాబాద్లో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లాండ్ కెమికల్స్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం దాడులు చేసింది. రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలోని కంపెనీ ఆపీసుల్లో, ఎండీ బీఎన్ మల్లేశ్వరరావు, మరో ఐ�
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ జ్యువెలరీ షాపుల్లో ఐటీ శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించారు. శనివారం హైదరాబాద్లోని రెండుచోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు చేసిన దాడులు హాట్టాపిక్గా మారాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు పలు చోట్ల దాడులు జరిగాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలువాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ.. అక్కడ కాంగ�
హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నాల్గోరోజు ఆదివారం ముఖ్యంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు జరిపారు. అమీర్ పేట్, కూకట్పల్లి, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించా