IT Raids | మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐదు గంటలుగా ఇన్కం టాక్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
విదేశీ నిధులపై ఢిల్లీ బృందం ఆరా తీస్తున్నది. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్�
ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాల వ్యవహారం యూకే పార్లమెంట్కు చేరింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో ఈ విషయాన్ని పలువురు ఎంపీలు లేవనెత్తారు. ఐటీ సోదాలు, భారత్లో భావప్రకటనా స్వేచ్ఛపై బ్రిటన్ ప్ర
తెలుగు రాష్ర్టాల్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. వసుధ ఫార్మా కంపెనీని లక్ష్యంగా చేసుకొని మొత్తం 30కిపైగా బృందాలు సోదాలు జరిపాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్తోపాటు ఏపీలోని గుంటూరు,
చెన్నై: డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత ఈవీ వేలూ ఇంట్లో ఇవాళ రెండవ రోజు కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈవీ వ�