దీర్ఘకాలికంగా నల్లా పెండింగ్లో ఉన్న వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చిన ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అమల్లో ఐటీ అధికారుల నిర్లక్ష్యంపై జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ సీరియస్ అయ్యారు. సాంక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని 30 ప్రాంతాల్లో సుమారు 40 బృందాలతో ఐటీ (ఇన్కం ట్యాక్స్) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్విత బిల్డర్స్ కార్పొరేట్ క�
తన ఇండ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేయబోతున్నారనే విషయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అది 2020. అక్టోబర్ నెల. మలయాళ న్యూస్ వెబ్సైట్లో కప్పన్ ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దళిత బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలున్న హత్రాస్ కేస�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజే బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు మొదలయ్యాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి మున్సిపల్ వైస్చైర్మన్ లతా విజయేందర్రెడ్డి నివాసంలో �
అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈడీ ఆదేశాలు, సమాచారం మేరకు ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున�
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్య ర్థి విజయరమణారావుపై ఈడీ, ఐటీ అధికారులకు ఫిర్యా దు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారమిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని గణపతి ప్లాజాలో ఉన్న 1,100 ప్రైవేట్ లాకర్ల గుట్టు రట్టవుతుంది. గడిచిన మూడు వారాల్లో ఐదు లాకర్లను తెరిచిన అధికారులు ఇప్పటివరకూ రూ.7 కోట్ల నగదు, 12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుక
స్కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలువలేమని తేలిపోవటంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది.
యూట్యూబ్ వీడియోలతో కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఓ యూట్యూబర్పై ఐటీ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన తస్లీమ్ ఇంట్లో రూ.24 లక్షల నగదు లభ్యమైందని ఐటీ శాఖ సోమవారం పేర్కొన్నది.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్�