Turkish Airlines : టర్కీకి చెందిన విమానం కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుంచి ఇస్తాంబుల్ (టర్కీ) వెళ్తున్న విమానాన్ని బుధవారం మధ్యాహ్నం కోల్కతాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమమొగ్లును అరెస్ట్ చేయాలని టర్కిష్ కోర్టు ఆదివారం ఆదేశించింది. అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఆయనను జైలులోనే నిర్బంధించాలని తెలిపింది. ఆయన టర్కీ అధ్యక్షుడు రిసెప�
Cargo Plane | కార్గో విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయ్యింది. దీంతో విమానం ముందు భాగం రనేవేకు రాసుకోవడంతో మంటలు రాజుకున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడ�
టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబ్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో కనీసం 29 మంది చనిపోయారని స్థానిక మీడియా పేర్�
టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న ఓ చర్చిలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాబుల్లోని సరియార్లో ఉన్న సాంటా మారియా క్యాథలిక్ చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చర్చిలోకి ప్రవేశించిన సా�
తుర్కిష్ పుట్బాల్ సూపర్లీగ్లో (Turkish Super Lig) భాగంగా బెసిక్టస్ (Besiktas) పుట్బాల్ క్లబ్, అంటాలియాస్పోర్ (Antalyaspor) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఫ్యాన్స్తో స్టేడియం కిక్కిరిసిపోయింది. మధ్యలో మ్యాచ్ను 4 నిమి
Turkey earthquake: టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 500 దాటింది. తొలుత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 18 సార్లు బలమైన ప్రకంపనలు నమోదు అయ్యాయి.
Mukarram jah | హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక
Istanbul bomb blast | టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఆదివారం బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాంబును అమర్చిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. అందుకు ముందు
Istanbul | టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఇస్తిక్లాల్లో రద్దీగా ఉండే షాపింగ్ ఏరియాలో ఆదివారం భారీ
పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. ఘటనను అధ్యక్షుడు ఎర్డోగాన
Viral Video | టర్కీ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానంలో ఆశ్చర్య ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. తన ప్రవర్తనతో తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని హడలెత్తించాడు. ఈ ఘటన ఇండోనేషియా �
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సోమవారం జరిగిన వేర్వేరు క్వార
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు భారత బాక్సర్లు సమాయత్తమవుతున్నారు. ఇస్తాంబుల్ వేదికగా మే 6 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీ కోసం భారత మహిళల జట్టు ప్రత్యేక శిక్షణ �