గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 విజయపథాన దూసుకుపోతున్నది. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. చంద్రుడి వైపునకు మరింత దగ్గరిగా పయనిస్తూ.. జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగ�
చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ జాబిల్లికి మరింత చేరువైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. మరోసారి విజయవంతంగా కక్ష్యను తగ్గించినట్టు తెలిపింది. ప్రస్తుతం సర్క్యులర్ ఆర్బిట్కు దగ్గర
Aditya L-1: చంద్రుడిని స్టడీ చేసిన ఇస్రో. ఇక నుంచి సూర్యుడిని అధ్యయనం చేయనున్నది. దీని కోసం ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టనున్నది. ఆ శాటిలైట్ను సెప్టెంబర్ ఆరంభంలో ప్రయోగించనున్నారు. సౌర తుఫాన్ల అది స్టడీ చేస్తుం�
Russia | సుమారు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి (Moon)పైకి రష్యా (Russia) మళ్లీ రాకెట్ ప్రయోగం చేపట్టింది.
దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా - 25’ (Luna-25) అనే స్పేస్క్రాఫ్ట్ను శుక్రవారం ఉదయం విజయవంతంగా
ప్రయోగించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని పంపినట్టుగానే.. రష్యా ‘లూనా-25’ అనే స్పేస్క్రాఫ్ట్ను శుక్రవారం ప్రయోగించబోతున్నది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ఈ స్పేస్క్రాఫ్ట్ కాలుమోపుతుందని సమా�
చంద్రయాన్-3 ఒక్కొక్క అడుగువేస్తూ జాబిల్లి దిశగా ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌక చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శాటిలైట్ కక్ష్య తగ్గింపుపై ఇస్రో (ISRO) దృష్టిసారించింది. ఆ
చంద్రయాన్-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. శనివారం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్క్రాఫ్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించింది.
Chandrayan-3 | చంద్రుడి కక్ష్యలోకి చేరటమనే అత్యంత కీలక ఘటాన్ని చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తిచేసుకుంది. చంద్రుడి కక్ష్యలో స్పేస్క్రాఫ్ట్ను ప్రవేశపెట్టడం సంక్లిష్టమైన, సవాల్తో కూడిన వ్యవహారం.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ప్రైవేట్ సంస్థతో పంచుకునేందుకు ఇస్రో ముందడుగు వేసింది. శాటిలైట్ బస్ టెక్నాలజీ (వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ)ని వాణిజ్యపరంగా విస్తరించి దేశ అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరింత
Space | అంతరిక్ష సవాళ్లను చేధించేందుకు భారత్ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మానవ సహిత యాత్రలు పుంజుకుంటున్నాయి. అమెరికా, రష్యా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాయి. మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు అంతరిక్ష
చంద్రయాన్-3 ప్రయోగంలో (Chandrayaan-3) మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ఒక్కోదశను దాటుకుంటూ విజయవంతంగా ముందుకువెళ్తున్నది.
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సోమవారం అర్ధరాత్రి 12-1 గంటల మధ్య వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్(టీఎల్ఐ) ప్రక్రియను పూర్త�
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు .