Chandrayaan-3 | మరికొద్ది గంటల్లో జాబిలిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-3.. ఆ 20 నిమిషాలే చాలా టెర్రర్! కోట్లాది భారతీయులతోపాటు యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఇప్పటివరకూ ఎవరూ చేరని �
చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరిన వేళ.. భవిష్యత్తులో మరో చంద్రయాన్ యాత్రపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి త్వరలో చంద�
Chandrayaan-3 Moon Landing | చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ప్రారంభమై 17 నిమిషాలు సాగుతుంది. ఈ టైం ను టెర్రర్ టైం అని ఇస్రో అధికారులు అంటున్నారు.
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో 70 కిలోమీటర్ల దూరం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 వడివడిగా జాబిల్లి వైపు పరుగులు పెడుతున్నది. ల్యాండర్ విక్రమ్కు జాబిల్లి సమీపంలో ఘన స్వాగతం లభించింది. ‘వెల్కమ్ బడ్డీ’ అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్
Vikram Lander: చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్.. చంద్రయాన్-3కు చెందిన విక్రమ్ ల్యాండర్కు వెల్కమ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇస్రో తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్టు చేసింది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం వి�
Chandrayaan-3 | జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ (Vikram lander) చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో భూమికి ఎప్పుడూ క�
Chandrayaan-3 | జాబిల్లిపై చంద్రయాన్-3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం ‘�
Chandrayaan-3 | చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత చేరువలోకి వెళ్లింది. మరో మూడు రోజుల్లో ఆ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 మి�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్లో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీబూస్టింగ్ను (ల్యాండర్ వేగం తగ్గింపు) విజయవంతంగా (De-boosting) పూర్తిచేసింది. దీంతో చివరి లూనార్ క�
చంద్రయాన్-3 చంద్రుడి దిశగా పరుగులు పెడుతున్నది. అన్నీ సజావుగా సాగి చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపితే భారత్ చరిత్ర సృష్టించనున్నది. ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలను ఇది బయ�
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మరో మూడు రోజుల్లో అద్భుతం చూడబోతున్నామంటున్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీ రఘునందన్ కుమార్. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ భాగంప
Moon | భూమికి సహజ సిద్ధంగా ఉన్న ఉపగ్రహం చందమామపై పరిశోధనలు చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. జూలై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని ప్రయోగించగా... ఇటీవల రష్యా లూనా మిషన్ను ప్రయోగిం�