ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) తీవ్రరూపం దాల్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్�
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని,
ఇజ్రాయెల్ మరో దేశంతో యుద్ధానికి దిగింది. గత కొన్ని నెలలు హమాస్ను తుదముట్టించే పేరుతో పాలస్తీనాపై ఏకపక్షంగా బాంబుల మోతమోగిస్తున్న నెతన్యాహూ సైన్యం.. తాజాగా ఇరాన్పై దాడులకు (Israel Iran War) దిగింది. అణు కర్మాగా�
సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న అర్ధరాత్రి ఇజ్రాయెల్పై గాజాస్ట్రిప్ నుంచి హమాస్ విరుచుకుపడింది. రాకెట్ దాడులతో పాటు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసి వందలాది మందిని హతమార్చింది. దీంతో �
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఎగుమతుల్ని ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచంలో యుద్ధోన్మాదపు హుంకారాలు, ఘీంకారాలు అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ వైపు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నది. ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరోవైపు గాజా మారణహో�
ఇరాన్పై ప్రతిదాడులకు దిగొద్దని ఇజ్రాయెల్ను ప్రపంచ దేశాల నేతలు కోరారు. ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు ఇజ్రాయెల్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నార
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 845 పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ 240 పాయింట్లకుపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప�