Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ముంబైలోని గిర్గావ్ (Girgaum) ప్రాంతంలో గల ఇస్కాన్ ఆలయానికి (ISKCON Temple) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ చెప్పారు. భగవద్గీత, సనాతన ధర్మాలను బోధిస్తుందని తెలిపారు. ఇది మన దేశ భవిష్యత్తు అవుతుంద�
బంగ్లాదేశ్లోని ఢాకా జిల్లాలో ఉన్న తమ కేంద్రం ఆలయాన్ని శనివారం తెల్లవారుజామున ముష్కరులు దగ్ధం చేసినట్లు ఇస్కాన్ ఆరోపించింది. తమ సంస్థ సభ్యుల పైన, హిందూ మతస్తుల పైన బంగ్లాదేశ్లో దాడులు నిర్నిరోధంగా క�
హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇస్కాన్కు (ISKCON) చెందిన హిందూ పూజారులు, సభ్యులను అరెస్టు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మైనార�
బంగ్లాదేశ్లో హిందూ మత వ్యతిరేక అల్లర్లు కొనసాగుతున్నాయి. తాజాగా పోర్ట్ సిటీ చిట్టగ్యాంగ్లోని హరీశ్చంద్ర మున్సఫ్ లేన్లో ఉన్న శంతనేశ్వరి మాత్రి ఆలయంతోపాటు సమీపంలోని సోనీ ఆలయం, శంతనేశ్వరి కలిబరీ ఆ�
Hindu Priest Arrested In Bangladesh | బంగ్లాదేశ్లో నిరసనల నేపథ్యంలో మరో హిందూ పూజారిని అరెస్టు చేశారు. పూజారి శ్యామ్ దాస్ ప్రభును ఆ దేశ పోలీసులు ఛటోగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్కాన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ISKCON: ఇస్కాన్తో లింకున్న 17 అకౌంట్లను 30 రోజుల పాటు ఫ్రీజ్ చేయాలని బంగ్లాదేశ్ అధికారులు ఆదేశించారు. ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్నయ్ కృష్ణదాస్ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను నిషేధించేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఇస్కాన్ మాజీ సభ్యులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో ఇస్కాన్పై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను గుర�
ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుపై బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆయనను ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకా నుంచ�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీపై ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ రూ.100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు సంస్థ ఆమెకు నోటీసులు పంపింది. ‘ఇస్కాన్ గోశాలల్లో ఉన్న ఆవులను కబేళాలకు అ�
ISKCON : కబేళాలకు గోవులను ఇస్కాన్ అమ్ముకుంటోందని ఆరోపణ చేసిన ఎంపీ మేనకా గాంధీపై ఇస్కాన్ పరువు నష్టం కేసు దాఖలు చేయాల్సిన యోచిస్తోంది. సుమారు వంద కోట్ల పరువు నష్టం కేసు వేయనున్నట్లు కోల్కతా ఇస
Maneka Gandhi: గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్ అమ్ముకుంటున్నదని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఆరోపించారు. ఆ గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందన్నారు. దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసమని ఆమె అన్నారు. మేనకా గాంధ�