NAI Raids: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. సుమారు 30 చోట్ల ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్తో లింకున్న కేసులో ఈ సోదాలు చేపడుతున్నారు.
ISIS | పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ ప్రావిన్స్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇద్దరు ఐసీస్ ఉగ్రవాదులను శ
పాకిస్థాన్లోని (Pakistan) ఓ పార్టీ బహిరంగ సభలో భారీ పేలుడు సంభవించి 54 మంది దుర్మరణం చెందారు. అది పేలుడు కాదని.. తామే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) ప్రకటించింది.
బీజేపీ, భజరంగ్దళ్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
Mangaluru Auto Blast : దక్షిణ కర్నాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో బ్లాస్ట్ కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తే�
ISIS | గురుద్వారాపై దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ (ISIS) ఉగ్రవాదులు ప్రకటించారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతిగా ఈ దాడి జరిపినట్లు వెల్లడించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ మఠమైన గొరఖ్పూర్లోని గొరఖ్నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర పోలీసులు త�
ఐఎస్ఐ చీఫ్ అల్ ఖురేషీని తాము మట్టుబెట్టామని అమెరికన్ ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిరియా నగరంలోని అట్మే నగరంలో అల్ ఖురేషీ నివాసంపై అమెరికా దళాలు దాడులు నిర్వహించాయి. అయ
శ్రీనగర్: ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ పార్టీల పేరుతో హిందుత్వాన్ని, హిందూమతాన్ని హైజాక్ చేశాయని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగాల