శ్రీనగర్: ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ పార్టీల పేరుతో హిందుత్వాన్ని, హిందూమతాన్ని హైజాక్ చేశాయని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగాల
Afghanistan | ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహా�
కర్జాయ్ విమానాశ్రయమే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రదాడులు క్షిపణి రక్షణ వ్యవస్థతో భగ్నం చేసిన అమెరికా దళాలు సూసైడ్ బాంబర్లపై అమెరికా దాడిని ఖండించిన తాలిబన్లు ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం అఫ్�
జో బైడెన్ | కాబూల్ ఎయిర్పోర్టు వద్ద వచ్చే 24 గంటల్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడుల�
ఐసిస్ స్థావరాలపై డ్రోన్ దాడులు కాబూల్ పేలుళ్ల సూత్రధారి హతం? వాషింగ్టన్, ఆగస్టు 28: కాబూల్లో తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగింది. అఫ్గానిస్థాన్లోని నంగాహర్లో ఇస్లామిక్ స్టేట్-�
అమెరికా దాడులు | కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్ర�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వ�
జో బైడెన్ | కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరో