ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు. చైనా, టర్కీలలో తయారైన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ నుంచి భారత దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెరర్రిస్టు స్కాడ్(ఏటీఎస్) భగ్నం చేసింది. ఇందుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను ఏటీఎస్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
భారత్లో ఉగ్రదాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. స్వయంగా ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆధ్వర్యంలో భారత్పై ఉగ్ర దాడులకు ఎస్ 1 అనే రహస్య యూనిట్ �
Terror Launchpads | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ (Pakistan)కు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా గట్టి గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశార
Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా గూఢచర్యం కేసులో పంజాబ్ రాష్ట్రం తార్న్ తరణ్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని (Punjab spy) పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO)కు అక్రమంగా భారత సంస్థలకు మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న రాజస్థాన్కు చెందిన కాసిమ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
భారతీయ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఉపయోగించుకున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించా
పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying For Pak) చేస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్త పోలీసులకు చిక్కాడు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న యూపీలోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షా�
‘పహల్గాంలో 26 మంది పర్యాటకులను మతం పేరిట హతమార్చింది మేమే’నని ప్రకటించిన లష్కరే తోయిబా విషపుత్రిక ‘టీఆర్ఎఫ్'ను, వారి రాక్షసత్వాన్ని భారతీయులు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్�
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి. నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు�