Uttar Pradesh : పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థతో లింకు కలిగిన ఉగ్రవాద సానుభూతిపరుడిని ఉత్తర ప్రదేశ్లో ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు అజాంఘడ్లో అరెస్టు చేశారు. నిందితుడిని యూపీ. అజాంఘడ్ ప్రాంతం, నిజామాబ�
Delhi Police : ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన, అలాగే ముంబై అండర్వరల్డ్తో సంబంధాలు కలిగిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీస్లు అరెస్ట్ చేశారు. పక్కా
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో మరోసారి అలజడి సృష్టించడం కోసం పాకిస్థాన్ (Pakistan) భారీ కుట్రకు తెరలేపింది. సుమారు 800 మంది ఉగ్రవాదుల (Terrorists) ను భారత్లోకి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. పాకిస్థాన్ నిఘా సం�
దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.
Punjab Murders | పంజాబ్ రాష్ట్రం (Punjab state) లో 'రిమోట్ కంట్రోల్ హత్యలు (Remote Control Murders)' భద్రతా వర్గాలకు పెను సవాల్గా మారాయి. విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లు, స్థానిక ముఠాల ద్వారా హత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇట�
Spying | పాక్ (Pakistan) కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే.
ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు. చైనా, టర్కీలలో తయారైన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ నుంచి భారత దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెరర్రిస్టు స్కాడ్(ఏటీఎస్) భగ్నం చేసింది. ఇందుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను ఏటీఎస్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
భారత్లో ఉగ్రదాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. స్వయంగా ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆధ్వర్యంలో భారత్పై ఉగ్ర దాడులకు ఎస్ 1 అనే రహస్య యూనిట్ �
Terror Launchpads | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ (Pakistan)కు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా గట్టి గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశార
Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా గూఢచర్యం కేసులో పంజాబ్ రాష్ట్రం తార్న్ తరణ్ జిల్లాకు చెందిన మరో వ్యక్తిని (Punjab spy) పోలీసులు అరెస్ట్ చేశారు.