పాకిస్థాన్ కోసం గూఢచర్యం (Spying For Pak) చేస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారవేత్త పోలీసులకు చిక్కాడు. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న యూపీలోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షా�
‘పహల్గాంలో 26 మంది పర్యాటకులను మతం పేరిట హతమార్చింది మేమే’నని ప్రకటించిన లష్కరే తోయిబా విషపుత్రిక ‘టీఆర్ఎఫ్'ను, వారి రాక్షసత్వాన్ని భారతీయులు ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్�
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి. నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు�
Life Imprisonment | పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసిన బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. కీలకమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణల కేసులో 14 ఏళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3,
ISI | దేశంలో మరోసారి భారీ విధ్వంసానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ( Inter-Services Intelligence) కుట్రపన్నింది. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్�
మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐఎస్ఐ ప్రమేయం ఉందని పంజాబ్ డీజీపీ
BJP MLA | బీహార్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే హరి భూషన్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని డిమాండ్ చేశారు. 1947లో మతాల పేరుతోగా దేశం విడిపోయింది.