ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. ఆంధ్రా అధికారులు సుమారు 1,000 మంది పోలీస్ బలగాలతో డ్యామ్ గేట్లను బద్ధలు కొట్టి, డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కె�
నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు.
‘చెలికుంటకు గండి.!’ అనే శీర్షికను గురువారం నమస్తే తెలంగాణ ప్రచురించడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించారు. చెలికుంట పరిసరాల్లో ఇరిగేషన్ ఏఈ సంతోషి పర్యటించి కుంటను సర్వే చేసి ఎఫ్టీఎల్ పరిధిన�