జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్లను రాష్ట్ర గ్రౌటింగ్, మెకానికల్, డిజైన్ తదితర నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ సీజన్కు సరిపడా నీళ్లు లేవని, కాబట్టి కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు స్టడీ టూర్ కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లారు. మోడల్ స్టడీస్లో భాగంగా ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం
రామప్ప చెరువులోకి దేవాదుల పంపుహౌస్ నుంచి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట కోసం బీంఘన్పూర్ పంప్హౌస్ నుంచి ఒక మోటరు ద్వారా రామప్ప చెరువులోకి 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ రామప్ప �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు మల్లన్న సాగర్ జలాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండకండ్ల గ్రామంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్ద 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి ఇరిగేషన్ అధికార�
ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. ఆంధ్రా అధికారులు సుమారు 1,000 మంది పోలీస్ బలగాలతో డ్యామ్ గేట్లను బద్ధలు కొట్టి, డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కె�
నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు.
‘చెలికుంటకు గండి.!’ అనే శీర్షికను గురువారం నమస్తే తెలంగాణ ప్రచురించడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించారు. చెలికుంట పరిసరాల్లో ఇరిగేషన్ ఏఈ సంతోషి పర్యటించి కుంటను సర్వే చేసి ఎఫ్టీఎల్ పరిధిన�