కేఆర్ఎంబీ తీరుపై ఏం చేయాలో చెప్పాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీటి వాడకం, టెలిమెట్రీల ఏ ర్పాటు వంటివి పరస్పర చర్చలతో రాష్ర్టాలే పరిషరించుకోవాలని ఇటీవల ఇరురాష్ట్రాలకు బోర్డ�
పలు పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యం వెదజల్లుతున్నా పీసీబీ, ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని, నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చే�
బిజినేపల్లి మండలకేంద్రానికి అనుకొని ఉన్న జుట్టయ్యకుంట ధ్వంసం చేసిన ఘటనపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. కుంట కట్టను చదును చేసేందుకు ఉపయోగించిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులు సాగుచేసిన వరిపంట నీరు అందక ఎండిపోతున్నది. ఈ విషయాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం చెక్డ్యామ్పై ఉన్న రక్షణ గోడను కూల్చివేసిన ఘటనలో ఇరిగేషన్ అధికారులు తప్పును సరిదిద్దే పనిలో పడ్డారు. చెక్డ్యామ్ కూల్చివేతపై శుక్రవారం ‘నమస్త�
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరికలతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కండ్లు తెరచింది. మంజీరా నదిపై ఉన్న సింగూర్ డ్యామ్ మరమ్మతులను చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ మరమ్మతు పనులు చేపట్టేం�
జూరాల డ్యాం గేట్ల సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మరమ్మతుల్లో జాప్యం కారణంగా లీకేజీ సమస్యలు తలెత్తాయి. రిపేర్లు చేయాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. దీంతో ఇటు అధికారులక�
జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వైల్డర్నెస్ రిసార్ట్ యథావిధిగా కొనసాగుతున్నది.
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నీటి పారుదలశాఖ అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నీటి పారుదలశాఖ అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam project | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నీటి పారుదలశాఖ అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జహీరాబాద్ పట్టణంలో భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని కోత్తూర్
కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా తయారైంది కేశంపేట మండలంలో ప్రస్తుత పరిస్థితి. చెరువులు, కుంటలు, పాటుకాలువలపై కన్నేసిన అక్రమార్కులు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ దర్జాగా ఫెన్సింగ్, ప్రీకాస్ట్ను వేసుకుంటు
అనుభవజ్ఞులు లేకుండా దిగువస్థాయి అధికారులతో విచారణ చేసి రిపోర్టు సమర్పించామనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడ�