సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆపై నాలుగైదు నెలల్లో అదీ ఖాళీ. తెలంగాణలో ఇప్పుడిది పాత మాట. ఒకనాడు బతుకమ్మల నిమజ్జనానికి కూడా నీళ్లు లేని దుస్థితి నుంచి మండుటెండలోనూ చెరువులు మత్తడి దుంకుతు
సాగునీటిపారుదల శాఖలోని ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) కమిటీ ఈ సీజన్లో రూ.48.53 కోట్లతో దాదాపు 66 పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఆయా ప్రతిపాదనలకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కమిటీ ఆమోదం తెలిపింద
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు చెరువులు, కుంటల ఆలనాపాలన విస్మరించడంతో వాటి కింద ఉండే శిఖం భూమి ఆక్రమణకు గురైంది. ఏటేటా చెరువుల విస్తీర్ణం తగ్గి భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఫలితంగా తాగేందుకు గుక్కెడు �
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలుపెట్టారని, ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
మొదటి దశలో చేపట్టిన చెక్డ్యామ్ల నిర్మాణాలన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత
రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్కు నీటిని ఆర్థిక మంత్రి హరీశ్రావు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి మంగళవారం విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆదాయ మార్గాలను పెం చుకునేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ బుధవారం జలసౌధలో ఈఎన్సీలు,
అధికారులకు ఇరిగేషన్శాఖ సీఎస్ రజత్కుమార్ ఆదేశం హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికార�
telangana irrigation day | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామ కృషి.. ఇంజినీర్ల అవిశ్రాంత శ్రమ.. వెరసి తెలంగాణ సాగునీటి రంగం స్వరూపమే మారిపోయింది. అద్భుత సాంకేతిక ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తున్నది. ఒక్కమాటలో చెప్ప�
నీటిపారుదలశాఖపై రజత్కుమార్ సమీక్ష | గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఇంజినీర్లతో నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్
మారని కృష్ణా యాజమాన్య బోర్డు తీరు ఈ ఏడాది నీటివాటా 66:34 నిష్పత్తే.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపేది లేదు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస�