శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోడానికి ఎదురీదుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 54 పరుగులు చేసింది. అంతకుముందు శ్ర
Kusal Mendis : శ్రీలంక క్రికెటర్ కుశాల్ మిండిస్ సంచలనం సృష్టించాడు. టెస్టుల్లో శ్రీలంక తరఫున అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన తొలి శ్రీలంక ఆటగాడిగా ర�
టెస్టుల్లో ఐర్లాండ్ తమ అత్యధిక స్కోరును రికార్డు చేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 492 పరుగులు చేసింది. టెస్టుల్లో ఐర్లాం�
శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో ఐర్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ తృటిల�
US President Biden: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఆ ప్లాన్ గురించి గతంలో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐర్లాండ్ టూర్ ముగించుకుని అమెరికా వెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ కా�
ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 138 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఐర్లాండ్తో సోమవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసిన తరుణంలో వర్షం కారణంగా ఆట �
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై సిరీస్ క్వీన్స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. అదే జోరులో ఐర్లాండ్పై 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 10 వికెట్లతో ఐర్లాండ్ను చిత్తు చేసి�
Bangladesh : అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ (Bangladesh) ఈ రోజు చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై బెబ్బులిలా ఆడుతున్న ఆ జట్టు తొలిసారి పది వికెట్ల తేడాతో గెలుపొంది కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్(Irela
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6: ఉత్పాదక రంగంలో మహిళలకు మెరుగైన అవకాశలున్నాయని, ముఖ్యంగా తయారీ విభాగాల్లో నారీమణులు ఉన్నత శిఖరాలను అధిరోహించేస్థాయి ఉన్నదని మానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్ రష్మీ వడ్లకొండ అ
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై ఐదు పరుగుల తేడాతో(డక్వర్త్ లూయ�