తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ను లియామ్ లివింగ్స్టోన్ (60) ఆదుకున్నాడు. వెటరన్ ధావన్ (33)తో కలిసి రెచ్చిపోయిన లివింగ్స్టోన్.. పంజాబ్ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు. రాయుడు క్యాచ్ జ�
తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజపక్స (5) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు పని అయిపోయిందని అభిమానులు అనుకున్నార
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నైకి యువ పేసర్ ముకేష్ చౌదరి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4)ను రెండో బంతికే పెవిలియన్కు పంపాడు. ఆఫ్ వికెట్ ఆవల ముకేష్
ఈ ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఎలాగైనా విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో తొలి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్లో ఓడిన పంజాబ్ కింగ్స్ జట్ట�
చాలా రోజులుగా బౌలింగ్ చేయకుండా భారత జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగించిన బౌలింగ్ విష
గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు..మాథ్యూ వేడ్ (1), శుభ్మన్ గిల్ (84), హార్దిక్ పాండ్య (31), డేవిడ్ మిల్లర్ (20), రాహుల్ తెవాటియా (14), విజయ్ శ
ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (43) కూడా పెవిలియన్ చేరాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన బంతిని పుల్ చేయడానికి పంత్ విఫలయత్నం చేశాడు. టైమింగ్ మిస్ అవడంతో లెగ్ సైడ్ గాల్లోకి లేచిన బంతిని అభినవ్ మనోహర్ చక్కగా అందుకున్నాడు
లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషభ్ పంత్కు అండగా నిలిచిన లలిత్ యాదవ్ (25) రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్లో తొలిసారి బౌలింగ్కు వచ్చిన విజయ్ శంకర్.. అదే ఓవర్ నాలుగో బంతికి లలిత్ యాదవ్ను రనౌట్ చేశాడు బౌలింగ్
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు తడబడుతోంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన తొలి బంతికే సేఫెర్ట్ (3)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్ (18) కాసేపు మంచి షాట్లు �
గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టును హార్దిక్ పాండ్యా రెండో ఓవర్లోనే దెబ్బతీశాడు. ఎవరూ ఊహించని విధంగా రెండో ఓవర్లోనే బంతి అందుకున్న పాండ్యా.. తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ సీఫెర్ట్ (3)ను అ
ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు.. పోరాడగలిగే స్కోరు చేసింది. తొలి ఓవర్లోనే మాథ్యూ వేడ్ (1) అవుటవడంతో కష్టాల్లో కూరుకుపోయిన జట్టును.. శుభ్మన్ గిల్ (84), విజయ్ శం�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ మాథ్యూ వేడ్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసి�
ఈ ఐపీఎల్లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట
ఐపీఎల్లో శనివారం మరో ఆసక్తికర మ్యాచ్కు వేదిక సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్, రిషభ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన �
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆరంభంలోనే రోహిత్ (5), అన్మోల్ (5) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (54) ఆద