ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మెయిడ�
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గెలుస్తూ, ఓడుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్లో పంజాబ్ను అత్�
ప్రస్తుతం ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఇద్దరూ అదరగొడుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో ఆ జట్టుకు శుభారంభాలు అందించారు. ఆడిన నాలుగు మ
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన బ్యాట్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోనీ చివరి ఓవర్లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు అద్భుత విజయా�
ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో చివరి బంతి వరకూ ఆడి మూడు వికెట్లతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో ధోనీ
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. అంతకుముందు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ను 115 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీకి.. పృథ్వీ షా (41), డేవిడ్ వార్నర్ (60 నాట
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (41)ను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. షాతోపాటు వార్నర్ (37 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడుతుండటంతో వీళ్లి�
బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ జట్టును అత్యల్ప స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు.. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లోనే 36 నాటౌట్), పృథ్వీ షా (18 బంతుల్లో 40 నాటౌట్) ఇద
ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాటింగ్ తేలిపోయింది. దీంతో ఈ సీజన్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన శిఖర్ ధవన్ (9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ అవుట్ చేయడంతో పంజాబ్ పత�
కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పంజాబ్ను కుల్దీప్ యాదవ్ మరోసారి దెబ్బ కొట్టాడు. 14వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఒకే ఓవర్లో రబాడ (2), నాథన్ ఎలిస్ (0)ను వెనక్కు పంపాడు. కుల్దీప్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకో�
టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (9), మయాంక్ అగర్వాల్ (22), జానీ బెయిర్స్టో (9) విఫలమయ్యారు. వారి తర్వాత భారీ అంచనాలతో బరిలోకి వచ్చ�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు తడబడింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లు ఎదురుదాడికి దిగడంతో పంజాబ్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతి
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ కకావికలమైంది. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగ్గా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) తనకు దక్కిన శుభారంభాన్న�