Ramdas Athawale | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) చీఫ్ రాందాస్ అథావాలే తన పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీ నుంచి బహి
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ను విందు కోసం తన
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
ఈ నెల 17వ తేదీన జరుగనున్న లష్కర్ బోనాలతో పాటు తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్కు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు �
ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం లైఫ్ సైన్సెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కలిశారు
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను సోమవారం కలిశారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలుతో కలిసి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ శతాబ్ది వేడు�