Anand Mahindra | ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఆనంద్ మహీంద్రాను.. దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడవుతారు..? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నెంబర్ 1 స్
MS Dhoni | టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోనీని ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడ కనిపించినా ఆట�
Oxfam India | పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఆక్స్ఫామ్ ఇండియా అనే ఎన్టీవో సంస్థ నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. భారత్లో ఇంటర్నెట్
Viral Video | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేడుకలకు సంబంధించి కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. పాత పద్ధతులను పాటించేవారు చాలా అరదుగా కనిపిస్తున్నారు.
Viral Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియ
Viral Video | ట్రెడ్మిల్ అంటే తెలియని వారు ఉండరు. దీన్ని బరువు తగ్గేందుకు ఉపయోగిస్తుంటాం. అలాంటి ట్రెడ్మిల్పై ఏకంగా ఓ వ్యక్తి డ్యాన్స్ చేశాడు. తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడ�
Viral Video | పోలీసు అధికారి కావడం అనేది శ్రమ, పట్టుదలతో కూడుకున్నది. ఆ ఉద్యోగం పొందడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగం పొందిన తర్వాత వారు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, నేరాలు, విధ్వంసాలను అరికట్టేందుకు నిరంతర�
Law Student | పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్థులకు గుబులు పుడుతుంది. పరీక్షల్లో తప్పితే ఇంట్లో వాళ్లు కొడతారనో, తిడతారనో ఎలాగైనా పాసవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాస్ కాపీయింగ్కి పాల్పడుతుం
Viral Video | చిరుత పులి... పేరు వినగానే ఆమడదూరం పరిగెడతాం. ఎవరైనా దీని కంటపడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు. షాకింగ్ విషయం ఏంటంటే ఓ యువతి చిరుతను ముద్దాడ�
Amalapuram | అమలాపురంలో ఇటీవల జరిగిన విధ్వంసకర ఘటనలతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు ఐదో రోజు కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో �
జైపూర్: రాజస్థాన్లోని బిల్వారాలో బుధవారం రాత్రి మర్డర్ జరిగింది. 22 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాజస్థాన్ అల్�