ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ ‘తార’ సక్సెస్ కాంగోలోని బ్రాజవిల్లే, కిన్సాసా నగరాలకు ఇంటర్నెట్ కనెక్షన్ తొలుత భారత్లో పైలట్ ప్రాజెక్ట్ బ్రాజవిల్లే, సెప్టెంబర్ 20: ప్రపంచంలోనే అత్యంత లోతైన నది కాంగో నది. �
బ్లూవేల్, మోమో తర్వాత మరో డేంజరస్ గేమ్ అమెరికా, ఐరోపాలో వందల మంది బాధితులు టాస్క్ను ప్రయత్నించిన వారిలో 99% ఫెయిల్ మెడ, చేతులు, కాళ్లు విరిగి.. దవాఖానల పాలు ప్రమాదకరమైన టాస్క్లతో హడలెత్తించిన బ్లూవేల్
2జీ, 3జీ, 4జీ.. ఇప్పుడు 5జీ కూడా వచ్చేస్తున్నది. 5జీ మాత్రమే కాదు 6జీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నదని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే అంతర్జాతీయ టెలికం సంస్థలు ఆరో జనరేషన్పై దృష్టి కేంద్రీకర
Oneweb | ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అంతరిక్షం నుంచే ఇంటర్నెట్ సేవల ( Internet from Space ) ను పొందవచ్చు. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సరే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవు.
ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
ఢిల్లీ, జూన్ 25: 25ఏండ్లుగా మైక్రోసాఫ్ట్ ద్వారా నెటిజన్లకు సేవలు అందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఇక క్లోజ్ కానుంది. వచ్చే ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేస్త�
ఢిల్లీ , జూన్ 10: ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కు కారణందొరికింది. ప్రపంచంలోని అతిపెద్ద వెబ్సైట్లను మంగళవారం నాకౌట్ చేసిన ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కు కారణం ఇదేనట. ఓ కస్టమర్ సెట్టింగ్స్ అప్డేట్ చేయడం వల్ల ఈ బ్లాక్అ�
లాక్డౌన్తో మళ్లీ పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం ప్యాకేజీలను పెంచుకుంటున్న బ్రాడ్బ్యాండ్ యూజర్లు వినియోగం పెరుగుదల వెనుక 5 ప్రధాన కారణాలు నెలకు సగటు ఇంటర్నెట్ డాటా వినియోగం 2015: 563 మెగాబైట్లు (0.5 జీబీ
పిల్లల ఇంటర్నెట్ వాడకంపై దృష్టిపెట్టాలి కేంద్ర హోంశాఖ పోర్టల్ సైబర్ దోస్త్ సూచన హైదరాబాద్, మే 08, (నమస్తే తెలంగాణ): అసలే కరోనా కాలం.. అంతా ఆన్లైన్ మయం. పిల్లల పాఠాల నుంచి టైంపాస్ గేమ్స్ వరకు గంటల తరబ�
ఎన్నారై | డాక్టర్ సి.నారాయణరెడ్డి, ‘వంశీ విజ్ఞాన పీఠం శ్రీ సాంస్కృతిక కళాసారథి’, సింగపూర్, ‘సాహితీ కిరణం’ మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు అంతర్జాల వేదికపై నిర్వహించిన కవితా
హైదరాబాద్ : ఆగస్టు నాటికి ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. �
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని రైతు వేదికలకు త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బొప్పపూర్లో నిర్మించిన రైతు వేదికను మంత్రి