పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కో�
దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, ఫొటోగ్రాఫర్ అనునయ్ సూద్ (32) మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు.
అమృత్సర్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ 787-8 విమానం శనివారం ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో అత్యవసర టర్బైన్ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) పని చేయ�
ఆయనో కోటీశ్వరుడు. నెలకు రూ.లక్షల్లో అద్దెలు తెచ్చే ఏడు ఫ్లాట్లు ఉన్నాయి. షేర్లలో పెట్టుబడులు, బ్యాంకులో డిపాజిట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేయడం మాత్రం ఆయన �
ఐఐటీ-రూర్కీలోని ఇన్నో ప్యాప్ (ఇన్నోవేషన్ ఇన్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ ల్యాబ్), మహారాష్ట్రకు చెందిన ‘పార్సన్ మెషినరీ’ సంయుక్తంగా గోధుమ గడ్డి నుండి పర్యావరణ అనుకూలమైన టేబుల్వేర్ను (ప్లేట్లు, కప్ప�
Khalistani terrorists | ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల (Khalistani Outfits) నెట్వర్క్కు నిధులు వస్తున్న మార్గాలపై కెనడా (Canada) ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వేశాయి. కెనడాలోని సేవా సంస్థలకు వస్తున్న నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్త�
గత రెండేండ్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరుపై విసిగివేసారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలోని హమాస్ సంస్థకు డెడ్లైన్ విధిస్తూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను ప్రతిపాదించిన గాజా శాంతి
అమెరికా, భారత్, యూరప్తోసహా ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాన్నయినా ఛేదించే సామర్థ్యం గల అణు క్షిపణిని చైనా తన విక్టరీ పరేడ్ సందర్భంగా బుధవారం బీజింగ్లోని చారిత్రాత్మక తియాన్మన్ స్కేర్లో ప్రదర్శిం�
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ టీనేజ్ కుమార్తె కిమ్ జు ఆయే తొలిసారి విదేశీ పర్యటనలో కనిపించారు. ఈ నెల 2న ఆమె తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లారు. కిమ్ తో కలిసి ఆమె రైలులో బీజింగ్కు వెళ్లారు. వారికి �
ఒకప్పుడు విపరీతమైన సుంకాలతో తమను ఎడాపెడా బాదేసిన భారత్ తాము విధించిన 50 శాతం సుంకాలతో దారిలోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము భారత్పై 50 శాతం సుంకాలు విధించడాన్ని ఆయన
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఘాటుగా హెచ్చరించారు. ఇంగిత జ్ఞానం ఉంటే, చర్చల ద్వారా యుద్ధానికి తెర దించాలని చెప్పారు. తాను దీనికే ప్రాధాన్యం ఇస్తానన్న
Insurance | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్లు చేసిన ఘటనలు ఇప్పటివరకు చాలానే చూశాం. కానీ ఇది దీనికి చాలా భిన్నమనే చెప్పొచ్చు. కానీ బ్రిటన్కు చెందిన ఓ డాక్టర్ బీమా డబ్బుల కోసం కక్కుర్తి పడి ఏకంగా తన రెండు కాళ్లను న
అమెరికాలో భారత సం తతి సంపన్నుడెవరంటే? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లేదా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లే గుర్తు కొస్తారు. అయితే భారత్లో పుట్టి అమెరికాలో బిలియనీర్లుగా అవతరించినవారిలో పిచాయ్, నాదెళ�
తమ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న మాట నిజమేనని కెనడా తొలిసారిగా అంగీకరించింది. భారత దేశం గూఢచర్యానికి పాల్పడుతున్నదని, తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఇన్నాళ్లు కెనడా �