Spain Train Accident | స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోర్డోబా ప్రావిన్స్లోని అడముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది మృతి చెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు
డెన్మార్క్కు మద్దతుగా పలు యూరోపియన్ దేశాల దళాలు గ్రీన్లాండ్కు చేరుకోవడం గురువారం కూడా కొనసాగింది. డెన్మార్క్, గ్రీన్లాండ్, అమెరికాల ప్రతినిధుల మధ్య చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. ఈ ఆర్కిటిక్
రుచిగా ఉండటం మాత్రమే కాకుండా సంగీతాన్ని వినిపించే లాలీపాప్ను సీఈఎస్, 2026లో ప్రదర్శించారు. దీనిని బోన్ కండక్షన్ టెక్నాలజీతో తయారు చేశారు. లాలీపాప్ స్టార్ పేరుతో విడుదలైన ఈ లాలీపాప్ను నాలుకతో నాకిన�
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో వారాల తరబడి ట్రాకింగ్ చేసిన తర్వాత వెనెజువెలాకు సంబంధించిన రష్యన్ జెండాతో ఉన్న ఓ చమురు ట్యాంకర్ను అమెరికా బుధవారం స్వాధీనం చేసుకుంది. దీంతో అమెరికా, రష్యా మధ్య మళ్లీ ఉ
ఆర్థిక మోసాలకు పాల్పడి భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తాము అతిపెద్ద పలాయనవాదులం అంటూ విజయ్మాల్యాతో కలిసి ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన వీడియోపై సర్వత్రా ఆగ్ర�
ఈ ఏడాదిలో కొన్ని దేశాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులు తీరని నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సంభవించిన కార్చిచ్చులు, వడగాల్పులు, కరువు, తుఫాన్ల వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.10.77లక్షల కోట్�
రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ) విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిమెంట్కు ప్రత్యామ్నాయంగా సరికొత్త మెటీరియల్ను అభివృద్ధి చేశారు. మట్టి, నీరు, రీసైకిల్డ్ కార్డ్బోర్డ్
Bangladesh Govt | షేక్ హసీనా (Sheik Hassina) ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి కారణమైన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ (Sharif Osman Bin Hadi) మృతితో బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన అంగరక్షకులు మొదలుకుని ఆయన వెంట వచ్�
వీసా నిబంధనల్ని కఠినతరం చేయటం, వర్సిటీలు ఫీజుల్ని భారీగా పెంచటంతో యూకేను వీడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2025 జూన్ నాటికి 74 వేల మంది భారతీయ విద్యార్థులు యూకే నుంచి వెళ్లిపోయారని తాజా గణా
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకా�
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆ�
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కో�
దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, ఫొటోగ్రాఫర్ అనునయ్ సూద్ (32) మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు.