ఆర్థిక మోసాలకు పాల్పడి భారత్ నుంచి పరారైన లలిత్ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తాము అతిపెద్ద పలాయనవాదులం అంటూ విజయ్మాల్యాతో కలిసి ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన వీడియోపై సర్వత్రా ఆగ్ర�
ఈ ఏడాదిలో కొన్ని దేశాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులు తీరని నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సంభవించిన కార్చిచ్చులు, వడగాల్పులు, కరువు, తుఫాన్ల వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.10.77లక్షల కోట్�
రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ) విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిమెంట్కు ప్రత్యామ్నాయంగా సరికొత్త మెటీరియల్ను అభివృద్ధి చేశారు. మట్టి, నీరు, రీసైకిల్డ్ కార్డ్బోర్డ్
Bangladesh Govt | షేక్ హసీనా (Sheik Hassina) ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి కారణమైన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ (Sharif Osman Bin Hadi) మృతితో బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన అంగరక్షకులు మొదలుకుని ఆయన వెంట వచ్�
వీసా నిబంధనల్ని కఠినతరం చేయటం, వర్సిటీలు ఫీజుల్ని భారీగా పెంచటంతో యూకేను వీడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2025 జూన్ నాటికి 74 వేల మంది భారతీయ విద్యార్థులు యూకే నుంచి వెళ్లిపోయారని తాజా గణా
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకా�
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆ�
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్య దేశం డెన్మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తున్నది.
కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కో�
దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, ఫొటోగ్రాఫర్ అనునయ్ సూద్ (32) మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు.
అమృత్సర్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ 787-8 విమానం శనివారం ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో అత్యవసర టర్బైన్ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) పని చేయ�
ఆయనో కోటీశ్వరుడు. నెలకు రూ.లక్షల్లో అద్దెలు తెచ్చే ఏడు ఫ్లాట్లు ఉన్నాయి. షేర్లలో పెట్టుబడులు, బ్యాంకులో డిపాజిట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేయడం మాత్రం ఆయన �
ఐఐటీ-రూర్కీలోని ఇన్నో ప్యాప్ (ఇన్నోవేషన్ ఇన్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ ల్యాబ్), మహారాష్ట్రకు చెందిన ‘పార్సన్ మెషినరీ’ సంయుక్తంగా గోధుమ గడ్డి నుండి పర్యావరణ అనుకూలమైన టేబుల్వేర్ను (ప్లేట్లు, కప్ప�
Khalistani terrorists | ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల (Khalistani Outfits) నెట్వర్క్కు నిధులు వస్తున్న మార్గాలపై కెనడా (Canada) ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వేశాయి. కెనడాలోని సేవా సంస్థలకు వస్తున్న నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్త�