నాడు ఓట్ల కోసం అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు, నేడు అలవోకగా అబద్ధాలు చెప్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. హామీల అమల్లో విఫలమైన సర్కారు ఎంచుకున్న �
SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు వడ్డీ లే ని రుణాల పథకం ఆరంభ శూరత్వం గా వెక్కిరిస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు అయ్యే వడ్డీని తామే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించ
బ్యాంక్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తమ తమ బ్యాంకుల ద్వారా పొందే వడ్డీ రహిత లేదా రాయితీ వడ్డీ రుణాలూ ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనలకు లోబడే ఉంటాయని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది.
ఆదివాసీ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి, సంఘాలను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తామని అన్నారు.
Nirmala Sitharaman: టెకీ యువతకు రుణాలు ఇచ్చేందుకు సుమారు లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుత�
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్న వడ్డీరహిత రుణాలను మన స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) చక్కగా సద్వినియోగం చేసుకొంటున్నాయి. వాటిని సకాలంలో తిరిగి తీర్చడంలోనూ దేశానిక
మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభించనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, �