Mulugu | ములుగు జిల్లాలోని మల్లంపల్లి కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులపై సీనియర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
అంబులెన్స్ రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన యువతిని బైక్పై తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్రెడ్డిగూడెంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్రెడ్డిగూడేనికి చెందిన గుగులోత�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు. ఆ వి
మొదటి సంవత్సరంలో థియరీ క్లాసులు, రెండో సంవత్సరంలో స్కిల్లింగ్.. మూడో సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యసనం(ఎక్స్పీరియన్షిల్ లెర్నింగ్). ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్తపుంతలు తొక్కించాలని తెలంగా�
Inter Admissions | రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగించింది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ఇంటర్ బో
Model Schools | రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ప్రవేశాలకు ఆదివారం టీఎస్ఆర్జేసీ పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకులాల సెక్రటరీ రమణకుమార్ శుక్రవారం ఒక ప్�
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సజావుగా ఇంటర్ పరీక్ష జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా జరిగాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 11,039 మంది విద్యార్థుల�
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1) ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు.
TS BIE | ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి గడువు పొడిగించారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్న�
ఇంటర్ ఫస్టియర్ ప్రధాన పరీక్షలు సజావుగా ముగిశాయి. మంగళవారం చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, 22,103 మంది విద్యార్థులు డుమ్మాకొట్టారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థులను
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం మొదటి సంవత్సర విద్యార్థులకు జరిగిన రసాయన శాస్త్రం/కామర్స్-1తో పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ
TSBIE | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ�